Home » Raibareli
పార్కు చేసి ఉన్న స్కూలు బస్సులో ఆదివారం ఒక కొండ చిలువను గుర్తించారు బస్సు సిబ్బంది. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. బస్సు వద్దకు చేరుకున్న అటవీ అధికారులు కొండ చిలువను రక్షించి, స్వాధీనం చేసుకున్నారు.
భారతదేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో ఫేస్ట్ ఫేజ్ ఎన్నికలు అయిపోయాయి. మిగిలిన రాష్ట్రాల్లో త్వరలో జరుగనున్నాయి.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడముందే రాజకీయ వేడి మొదలైపోయింది. ఒక్కో పార్టీ అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను మార్చి 07వ తేదీ గురువారం సాయంత్రం రిలీజ్ చేసింది. ఉత్తర్ప్�