Home » . Raigad
మహారాష్ట్రలోని రాయ్గఢ్లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో నలుగురు మరణించారు. విరిగిపడిన శిథిలాల్లో చాలా మంది చిక్కుకుపోయారని భయాందోళనలు చెందుతున్నారు....
మహారాష్ట్రలోని భవనం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 26 గంటల తర్వాత ఓ మహిళ శిథిలాల నుంచి క్షేమంగా బయటపడింది. ఓ మహిళ 26 గంటలపాటు శిథిలాల కింద బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఒక రోజు గడిచిపోవడం వల్ల మిగతావారు ఎవరూ బతికి ఉండరేమో అని భావిస్తున�
మహారాష్ట్రలో రాయ్ గడ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మహద్ ప్రాంతంలో ఐదు అంతస్తుల గల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శిథిలాల కింద 50 మంది చిక్కుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. 17 మందిని కాపాడారు. ఎ�