Home » Rail Passengers
రైల్వే శాఖ ప్రయాణికులపై మరో బాదుడుకు సిద్ధమైంది. కొత్తగా అభివృద్ధి చేసిన స్టేషన్లలో స్టేషన్ డెవలప్ మెంట్ ఫీజు(ఎస్ డీఎఫ్) పేరుతో ప్రత్యేక చార్జీలు వసూలు చేయనుంది.
రైలు ప్రయాణికులకు ఇది శుభవార్తే. ఇకపై తక్కువ ధరకే ఏసీ కోచ్ లో ప్రయాణం చేయొచ్చు. ఏసీ కోచ్ టికెట్ల ధరలు తగ్గనున్నాయి. ఏసీ కోచ్లో ప్రయాణించాలని చాలామందికి ఉంటుంది.
ఆన్ లైన్ లోనే తమ కార్డులను రీచార్జ్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. స్మార్ట్ కార్డు ఉన్న ప్రయాణీకులు 'UT Sonmobile' వెబ్ పోర్టల్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, తద్వారా...రీచార్జ్ చేసుకోవచ్చని వెల్లడించింది.
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఏసీ బోగీలతో అధునాతన సౌకర్యాలున్న హమ్సఫర్ రైళ్ల టికెట్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రీమియమ్ హమ్ సఫర్ రైళ్లలో.. ఫ్లెక్సీ విధానాన్ని రద్దు చేసింది. అంతేకాదు కేవలం థర్డ్ క్లా�