Home » Railway minister ashwini Vaishnav
నాన్-ఏసీ కోచ్లతో బెర్త్ల కొరత ఉందన్న నివేదికలను తోసిపుచ్చిన వైష్ణవ్, గత ఏడాదితో పోలిస్తే ఈ పండుగ సీజన్లో ప్రత్యేక రైళ్ల సంఖ్యను దాదాపు మూడు రెట్లు పెంచినట్లు చెప్పారు.
రైలు ప్రమాదంపై కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా, అధీర్ రంజన్ చౌదరి ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో రైల్వే మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఘటనా స్థలంలో మరమ్మతు పనులు పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. పునరుద్దరణ పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రైల్వే శాఖలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ మార్క్ క్రియేట్ చేస్తున్నారు. ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు. పని సరిగా చేయని..అవినీతికి పాల్పడే ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. ప్రతీ మూడు రోజులకు ఒక ఉగ్యోగిపై వేటు పడుతోంది. వేటు
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టంచేశారు.
రైల్వే మంత్రికి వినోద్ కుమార్ లేఖ
పశ్చిమ బెంగాల్ లోని దోమోహనీ ప్రాంతంలో జరిగిన రైలు ప్రమాదం కారణంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఘటన జరగ్గా ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తుంది.