-
Home » Railway minister ashwini Vaishnav
Railway minister ashwini Vaishnav
రైలు బెర్త్ కోసం ఇక వెయిటింగ్ ఉండదు.. రైల్వేల్లో తీసుకొస్తున్న కొత్త మార్పేంటో తెలుసుకోండి
నాన్-ఏసీ కోచ్లతో బెర్త్ల కొరత ఉందన్న నివేదికలను తోసిపుచ్చిన వైష్ణవ్, గత ఏడాదితో పోలిస్తే ఈ పండుగ సీజన్లో ప్రత్యేక రైళ్ల సంఖ్యను దాదాపు మూడు రెట్లు పెంచినట్లు చెప్పారు.
Adhir Ranjan Chaudhary – Randeep Surjewala: ఆ పనేదో ముందే చేసిఉంటే ఇతంటి ఘోరం జరిగేది కాదు.. మోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రశ్నలు
రైలు ప్రమాదంపై కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా, అధీర్ రంజన్ చౌదరి ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో రైల్వే మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
Ashwini Vaishnav: ప్రమాద ఘటనకు గల కారణాలు.. అందుకు బాధ్యులైన వ్యక్తులను గుర్తించాం.. బుధవారం ఉదయం వరకు రైళ్ల రాకపోకలు
ఘటనా స్థలంలో మరమ్మతు పనులు పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. పునరుద్దరణ పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Indian Railways : మంత్రి అశ్వినీ వైష్ణవ్ మార్క్ కొరఢా..రైల్వేలో ప్రతీ మూడు రోజులకు ఒక ఉద్యోగిపై వేటు..
రైల్వే శాఖలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ మార్క్ క్రియేట్ చేస్తున్నారు. ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు. పని సరిగా చేయని..అవినీతికి పాల్పడే ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. ప్రతీ మూడు రోజులకు ఒక ఉగ్యోగిపై వేటు పడుతోంది. వేటు
Visakha railway zone : విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉంది : రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టంచేశారు.
Vinodkumar letter: రైల్వే మంత్రికి వినోద్ కుమార్ లేఖ
రైల్వే మంత్రికి వినోద్ కుమార్ లేఖ
Train Derailed: రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి
పశ్చిమ బెంగాల్ లోని దోమోహనీ ప్రాంతంలో జరిగిన రైలు ప్రమాదం కారణంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఘటన జరగ్గా ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తుంది.