Home » railway ministry
వాస్తవానికి 2024 ఆగస్టు నాటికి 74 వందేభారత్ రైళ్లను నడిపేందుకు ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. కానీ కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీ ఆలస్యం కారణంగా అది నెరవేరేలా లేదని అధికారులు అంటున్నారు. ఒక్క వందేభారత్ మాత్రమే కాదు, ఇతర రైల్వే కోచుల విషయంలో కూడా కపుర�
రైల్వే విషయంలో దేశంలోని అన్ని ప్రాంతాలకు రైల్వే అనుసంధానం ఉన్నప్పటికీ కశ్మీర్ లోయతో మాత్రం సంబంధాలు లేవు. అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ యేడాది చివరి నాటికి పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభంలోనే దేశం నుం�
ఈ బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు.. పొడవు 1.3 కిలోమీటర్లు. నిర్మాణానికి దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. బలమైన గాలులు, భూకంపాలను సైతం తట్టుకుని నిలబడేలా బ్రిడ్జిని రూపొందించారు. ఈ బ్రడ్జి బరువు 10,619 మెగా టన్నులు కాగా, బ్రిడ్జి నిర్మాణంలో 28,660 మెగా టన్న�
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బికనీర్- గౌహతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో చనిపోయినవారి సంఖ్య ఏడుకు చేరుకుంది.
దేశవ్యాప్తంగా 26,281 మెట్రిక్ టన్నులకు పైగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను ఇండియన్ రైల్వేస్ సరఫరా చేసినట్లు ఆదివారం కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్య కాలంలో ఫేక్ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. నిజం తెలిసేలోపు ఫేక్ న్యూస్ ఊరంటా చుట్టేస్తోంది. ఆ న్యూస్ జనాలను కన్ ఫ్యూజ్ చేస్తున్నాయి. కంగారు పెట్టిస్తున్నాయి. వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఇప్పట