Home » Railway officials
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహాలో శనివారం లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అమ్రోహాలోని కళ్యాణ్ పురా రైల్వే గేట్ సమీపంలో ...
వెల్లంకి ఫెస్టివల్ దృష్ట్యా పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆగస్టు27 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు.
కేంద్రం రీసెంట్ గా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్ బంద్ ప్రకటించగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్ హై అలర్ట్ లో కనిపిస్తున్నారు. అగ్నిపథ్ లో భాగంగ�