Home » railway platform
పబ్లిక్లో ఫేమ్ తెచ్చుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. సోషల్ మీడియాలో వైరల్ కావాలంటే వీడియోలు తీయాలి. అందుకోసం ప్రమాదకరమైన ఫీట్లు చేయడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా ప్లాట్ఫారమ్పై పిల్లిమొగ్గలు వేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రైల్వే ప్లాట్ఫామ్పై నిద్రిస్తున్న ప్రయాణికులపై ఓ పోలీసు మానవత్వం లేకుండా ప్రవర్తించాడు. నిద్రపోతున్న వారిపై బాటిల్తో నీళ్లు పోశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ప్రయాణికులకు కౌన్సెలింగ్ ఇచ్చే పద్ధతి ఇదేనా? అంటూ నెటిజన్లు �
Malad Railway Station : రైల్వే స్టేషన్ లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం. అందుకు ఈ వీడియోనే నిదర్శనం.
వైరల్ .. వైరల్.. ప్రపంచమంతా ఎలా వైరల్ అవ్వాలా అని ఆలోచిస్తోంది. అబ్బాయిలు.. అమ్మాయిలు ఏదైనా చేసి సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకోవాలని తాపత్రయపడిపోతున్నారు. రీసెంట్గా ఓ అమ్మాయి చేసిన డ్యాన్స్ చూడండి.
సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా.. దక్షిణ మధ్య రైల్వే ప్లాట్ఫాం టికెట్ రేటును పెంచేసింది. ఈ నెల 8 నుంచి 20 తేదీ వరకు పెంచిన రైల్వే ప్లాట్ఫాం చార్జీలు వసూలు చేస్తారు.