Home » Railways vs Delhi
రంజీ మ్యాచ్లో తనను ఔట్ చేసిన బౌలర్ ఆటోగ్రాఫ్ కోసం వస్తే కోహ్లీ అన్న మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
దాదాపు 12 ఏళ్ల తరువాత విరాట్ కోహ్లీ రంజీట్రోఫీ బరిలోకి దిగాడు. సెంచరీ చేస్తాడని భావిస్తే ఓ యువ బౌలర్ బౌలింగ్లో సింగిల్ డిజిట్కే పెవిలియన్కు చేరుకున్నాడు.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు 12 ఏళ్ల తరువాత రంజీట్రోఫీ బరిలోకి దిగాడు. అయితే.. ఓ ఫ్యాన్ మైదానంలోకి దూసుకువచ్చి చేసిన పనికి అంతా షాక్ అయ్యారు.