Home » Rainfall
ఈ ఏడాది వర్షాలపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తీపి కబురు చెప్పింది. ఈసారి రుతుపవనాల రాక ఆలస్యమైనా సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల్లో వర్షాలు కురవనున్నాయి. ఇంటీయర్ ఒడిశా పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలద్రోణి ఏర్పడింది.
Niwar cyclone tension : ఈనెల 29న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండు రోజులపాటు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. దీంతో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని సీఎస్ కలెక్టర్లను ఆ�
Hyderabad వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మేయర్, డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశాలిచ్చార
Hyderabad:రెండు దశాబ్దాల తర్వాత Hyderabad లో భారీ వర్షం కురిసింది. తూర్పు, మధ్య తెలంగాణలో రెడ్ అలర్ట్, ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ కు ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి అధికారులతో కే
AndhraPradesh:AndhraPradeshలో రాబోయే 24గంటల్లో భారీ వర్ష సూచన కనిపిస్తుంది. అంతేకాదు దక్షిణాది రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఇండియన్ మెటరాలాజికల్ డిపార్ట్మెంట్ (IMD) కోస్తా తీరం వెంబడి ఉరుములతో కూడిన వర్షం రానున్నట్లు తెలిపింది. బంగాళాఖాతంలో ఏ�
Himayath Sagar – Osman Sagar : తెలంగాణలో వానలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జంట జలాశయాల నీటిమట్టా�
Director EV&DM, GHMC : హైదరాబాద్ ను మరోసారి వర్షం ముంచెత్తుతోంది. 2020, సెప్టెంబర్ 19వ తేదీ మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురవడం ప్రారంభమైంది. భారీగా ఉరుముల శబ్దాలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. చీకటి వాతావరణం ఏర్పడిం
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 20వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ, దక్షిణ ఛత్తీస్ ఘడ్ ప్రాంతాల్లో కొనస�
దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోయిన వాయు కాలుష్యం ఒకటి రెండు రోజుల్లో తగ్గు ముఖం పడతుందని భారత వాతారణశాఖ అధికారి కేవీ సింగ్ చెప్పారు. శనివారం గాలి అతి తక్కువగా ఉందని, ఈ రోజు నుండి గాలి పెరిగే అవకాశం ఉందని, నవంబర్ 6 తర్వాత గాలి దిశ మారుతుందని ఆయన వ