Home » Raithu Bharosa
తెలంగాణ ప్రభుత్వం గడిచిన నెల రోజుల్లో మూడు విడుతల్లో మూడెకరాల వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులను..
కొత్తగా రైతు భరోసా కోసం అప్లికేషన్లు అడుగుతున్నారని, రైతులకు బేడీలు వేసి అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతుల్ని దరఖాస్తుల పేరుతో దోషుల్లా చూస్తోందని చెప్పారు.
ట్రాక్టరెక్కిన ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా పథకం అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం. నెల్లూరు జిల్లా కాకుటూరులో పథకాన్ని ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీఎం జగన్ కౌలు రైతులకు రైతు భరోసా పథకం కార్డులు ఇవ్వడంతో �