Home » Rajamahendravaram
నిబంధనలు అమలు చేసేది ప్రజల కోసమే కానీ మా కోసం కాదన్నట్టు ఉంది ఈ పోలీసు కానిస్టేబుల్ ప్రవర్తన.
పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్
వివాహేతర సంబంధాలతో జీవితాలు రోడ్డు పాలవుతున్నాయి. వాటి మోజులో పడి కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. ప్రియుడి మోజులో పడి కన్నకొడుకును హతమార్చిన తల్లి కటకటాలపాలైన ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.
Acid attack on cows at Rajamahendravaram: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. 12 ఆవులపై దుండగులు యాసిడ్ పోశారు. నారాయణపురం, రాజేంద్రనగర్తో పాటు పలు ప్రాంతాల్లో గుర్తు తెలియని దుండగులు ఆవులపై యాసిడ్తో దాడి చేశారు. ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి. దాడికి గుర�
ఏ క్షణమైనా పరిపాలన రాజధాని తరలించే అవకాశం ఉందని ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ కామెంట్స్ చేశారు.
Rowdy sheeter killed in Rajamahendravaram : పాత కక్షల నేపధ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ రౌడీ షీటర్ ను శనివారం రాత్రి దారుణంగా హత్య చేశారు. పట్టణంలోని త్రీటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆదెమ్మదిబ్బ బి బ్లాకుకు చెందిన రౌడీ షీటర్ కంచిపాటి సతీష్(25)కు అదే ప్�
Lord Subrahmanya statue destroyed at Rajamahendravaram : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. దుండగులు గతంలో అంతర్వేది రధాన్ని దగ్ధం చేయగా, ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్ధం లో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసి పక్కన�
mp margani vs jakkampudi: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నియోజకవర్గంలో అధికార పార్టీ రాజకీయాలు చర్చనీయాంశం అయ్యాయి. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్, స్థానిక వైసీపీ నాయకులకు మధ్య ఆధిపత్య పోరే దీనికి కారణమంటున్నారు. కొంతకాలంగా ఎంపీ భరత్ రామ్, రాజ
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఈ వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నారు. ఇప�
దిశ పోలీస్ స్టేషన్ రాజమహేంద్రవరం పోలీసులకు తలనొప్పిగా మారింది. పార్లమెంటులో దిశ చట్టం ఆమోదం పొందకుండానే పీఎస్ ప్రారంభించడంతో... బాధితులు, రాజకీయ వర్గాల నుంచి ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.