Home » Rajamahendravaram
రాజమహేంద్రవరంలో 1993లో మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించింది. ఆ తరువాత సంవత్సరం 1994 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 30ఏళ్ల తరువాత మరోసారి రాజమహేంద్రవరంలో ఘనంగా మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించనుంది.
కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఎక్కడైనా పోలైన ఓట్లలలో ఎక్కువ ఎవరికి వస్తే వారే గెలుస్తున్నారని పేర్కొన్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని రాజమహేంద్రవరంలో తలపెట్టిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఏపీలో ఇటీవల పెంచిన పింఛన్ను లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న విషయం విధితమే. ఈ సందర్భంగ�
ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు రాజమహేంద్రవరం స్టేషన్ సమీపంలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.
దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేద్రవరంలో ఘనంగా భారీ జాతీయ జెండా ను రాష్ట్ర మంత్రులు ప్రదర్శించారు.
సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ 1266 ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోపై గాయని వీణా శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ లగేజీని తీసుకురావడంలో ఇండిగో అలసత్వంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారామె
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సుల రంగులు మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం సోమవారం (డిసెంబర్6, 2021) ఆదేశాలు జారీ చేసింది.
పశ్చిమగోదావరి జిల్లాలో విహార యాత్రకు వెళ్లిన వారికి విషాదం మిగిలింది. చల్లగాలి కోసం కారులోంచి తల బయటకు పెట్టి కూర్చుంటే రోడ్డు పక్కన కరెంట్ స్తంభం తగిలి ప్రాణాలు వదిలిందో యువతి.
‘సారీ మోసం చేయలేదు’ అనే పోస్టర్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. రాజమండ్రిలోనే కాదు సోషల్ మీడియాలో రచ్చగా మారింది. ఎవరు ఎవరికి చెప్పారు?