Home » Rajamahendravaram
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో డిసెంబర్ 21, శనివారం సాయంత్రం జరిగే క్రిస్మస్ వేడుకలకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరవుతున్నట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్తపై సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సదరు
కొందరు పల్లకీలు మోయడానికి వాడుకున్నారని.. అభివృద్ధి చేస్తారనే వారి పల్లకీలను మోశానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.
ముఖ్యమంత్రి పదవి మీద కోరిక లేదని.. దాన్ని బాధ్యతగా భావిస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
రాజమహేంద్రవరం: టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు గుర్తింపు వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా బీసీల కోసం కృషిచేసింది టీడీపీయేనని ఆయన అన్నారు. స్ధానిక ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చ�
పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలలో తమ పట్టు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకొనేందుకు తెలుగుదేశం భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజమహేంద్రవరం వేదికగా “జయహో బీసీ” పేరిట ఆదివారం నిర్వహించే ఈ�