Home » Rajanagaram
గోదావరి గడ్డపైనే పొత్తు ప్రకటన విడుదల కావడం.. ఇప్పుడు అదే గోదావరి జిల్లాల్లో సీట్ల సర్దుబాటుపై భిన్నప్రకనటలు చేయడం.. మరిన్ని స్థానాల్లోనూ పోటీ చేయాల్సిందేనంటూ జనసేనానిపై ఒత్తిడి పెరుగుతుండటం హీట్ పుట్టిస్తోంది. అసలు గోదావరి తీరంలో జనసేన
పవన్ కు కొన్ని సీట్లు ప్రకటించాలని ఉంది. ప్రకటించారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారు. జనసేన ప్రకటించిన సీట్ల విషయంలో..
ఇది పేదవాళ్లకు, పెత్తందార్లకు జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో పేదవాళ్లదే విజయం. జగన్ దే గెలుపు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో కిడ్నాప్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థిని కేసును పోలీసులు ఛేదించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో విషాదం చోటు చేసుకుంది. కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజానగరం జీఎస్ఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ ఆస్పత్రి నాలుగో అంతస్థు నుండి దూకి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడు శ్రీనివాసరావు(40) రా�
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది...రాజానగరంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.