Home » rajanna siricilla
రూపాయికే నల్లా కనెక్షన్ గురించి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ప్రస్తావించారు. రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామని చెప్పారు. దసరా వరకు అందరికీ తాగునీరు అందిస్తామన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..పండుగ వాతావరణంలో సొంత ఇళ్ల కల సాకారం చేసుకుంటున్నామనీ.. కేసీఆర్ పేదల ఆత్మగౌరవం నిలపటం కోసం సొంత ఇళ్లు నిర్మించా�
ఆ యువతి డిగ్రీ పూర్తి చేసింది. మిషన్ కుట్టుకుంటూ ఇంటి దగ్గరే ఉండేది. ఆ యువతిపై కీచకుల కన్ను పడింది. ఒకడేమో ప్రేమించాలంటూ వాయిస్ మెసేజ్లు.. మరొకడేమో పెళ్లి చేసుకోవాలంటూ ఫోన్స్. ఇద్దరి నుంచి నిత్యం వేధింపులు. ఇష్టం లేదని చెప్పినా వినలేదు. త�