Home » Rajasthan Assembly Election 2023
ఈయన్ని చూస్తే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గుర్తుకొస్తారు. ఎందుకంటే ఈయన కూడా ‘యోగి’యే. ఈయన్ని రాజస్థాన్ ‘యోగి’అంటారు. ఈ యోగి రాజస్థాన్ అధికార పీఠాన్ని దక్కించుకుంటారా..? లేదా రాజకుటుంబానికి చెందినవారికి దక్కుతుందా.. ఇంతకీ ఎవరీ రాజస్థా�
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలోని 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 199 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.
గుర్మీత్ సింగ్ కూనర్ కిడ్నీ జబ్బులు మరియు హైపర్టెన్షన్తో బాధపడుతున్నాడు. నవంబర్ 12 సాయంత్రం 5 గంటలకు ఆయన ఎయిమ్స్లోని జెరియాట్రిక్ మెడిసిన్ వార్డులో చేరారు.