Home » Rajasthan Political Crisis
రాజస్తాన్ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమలనాథ్ సహా ట్రబుల్ షూటర్ ఏకే ఆంటోనిలను అధిష్టానం పంపిస్తోంది. ముందుగా అనుకున్నట్టే పైలట్కు రాజస్తాన్ సీఎం పదవిని కట్టబెట్టి పార్టీ అధ్యక్ష పదవికి మరొక వ్యక్తిని చూడ�
ఈ విషయమై సీడబ్ల్యూసీలోని ఒక ముఖ్య నేత దీనిపై స్పందిస్తూ ‘‘వ్యక్తిగత వైరాల కోసం కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్చాడు. ఇలాంటి వ్యక్తిపై ఎలా నమ్మకం పెట్టుగోలం? గెహ్లాట్ అభ్యర్థిత్వంపై పార్టీ మరోసారి ఆలోచించాలి’’ అని సోమవారం అన్నట్లు పార్టీ న�
రాజస్థాన్ రాజకీయ డ్రామా రసవత్తరంగా సాగుతోంది. సుప్రీంకోర్టులో పైలట్ వర్గానికి ఊరట లభించింది. రాజస్థాన్ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పైలట్ అనర్హత పిటిషన్పై రాజస్థాన్ హైకోర్టు 2020, జులై 24వ తేదీ శుక్రవ�