Rajasthan

    వరుడి తండ్రి ఆదర్శం : రూ.11 లక్షల కట్నం వద్దండీ..రూ.101 చాలు..

    February 25, 2021 / 04:36 PM IST

    Rajasthan Dowry free marriage : కట్నం అనేది సమాజంలో జాడ్యంలా పట్టుకుంది. ఆడపిల్లలను అత్తవారింటికి పంపించే సమయంలో వట్టి చేతులతో పంపించకూడదని..పసుపు, కుంకుమలతో పాటు కొంత ఆస్తిని కూడా ఇచ్చి పంపించే సంప్రదయాం కాస్త వరకట్నంగా మారింది. ఈ వరకట్నం దాహానికి ఎంతోమంది ప�

    రిక్షా ఎత్తుకెళ్లారని.. ముగ్గురిని కరెంట్ స్థంభానికి కట్టి..రక్తం కారేలా కొట్టిన స్థానికులు

    February 23, 2021 / 11:40 AM IST

    two men and one woman tied to electricity pole : రాజస్థాన్‌లోని అల్వర్ పట్టణంలో ఓ రిక్షా చోరీ చేశారనే అనుమానంతో ఒక మహిళతో పాటు ముగ్గురిని విద్యుత్ స్తంభానికి కట్టేసి..దారుణంగా కొట్టిన ఘటన చోటుచేసుకుంది. ఈ దొంగతనానిక మాకు ఎటువంటి సంబంధం లేదు..మేమా దొంగతనం చేయలేదని వారు న�

    బీజేపీ నేత కుటుంబంలో నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్య

    February 22, 2021 / 10:52 AM IST

    Rajasthan Four of former BJP Leader suicide : బీజేపీ రాజస్థాన్ మాజీ అధ్యక్షుడు మదన్‌లాల్ సైనీ కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సికర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర బీజేపీ వర్గంలో కూడా కలకలం రేపుతోంది. మదన్‌లాల్ సైనీ 2019

    మండుతున్న ఇంధన ధరలు : మధ్యప్రదేశ్‌లోనూ పెట్రోల్ రూ.100 దాటేసింది!

    February 18, 2021 / 09:25 PM IST

    petrol crosses 100-mark in Madhya Pradesh : ఇంధన ధరలు మండిపోతున్నాయి. వరుసగా 10వరోజున పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. డబుల్ డిజిట్ ఉండే ఇంధన ధరలు ఒక్కసారిగా ట్రిపుల్ డిజిట్ క్రాస్ అయ్యాయి. మొన్నటివరకూ ధర రూ.74 నుంచి 90 మధ్య ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100 మార్క్ దాటేశాయి.

    లీటర్ పెట్రోల్ రూ.150..? ఇక వాహనాలు అమ్ముకోవాల్సిందేనా?

    February 18, 2021 / 01:55 PM IST

    దేశంలో ఇంధన ధరల మోత కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డు ధరను చేరుతున్నాయి. వరుసగా 10వ రోజు(ఫిబ్రవరి 18,2021) కూడా ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోలుపై 34 పైసల

    జేబులకు చిల్లు : లీటర్ పెట్రోల్ రూ. 100

    February 14, 2021 / 07:00 PM IST

    petrol costs : చమురు కంపెనీలు వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్నాయి. ఇప్పటికే మెట్రోనగరాల్లో ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చమురు ధరలు చేరుకున్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత మంగళవారం నుంచి దూసుకెళుతు�

    సుదూర బాటసారి, 4వేల కిమీ ప్రయాణించి రాజస్తాన్ చేరుకున్న రష్యన్ కొంగ

    February 3, 2021 / 01:41 PM IST

    russia Crane Reach Rajasthan: కొంగలు వలస పక్షులు అన్న విషయం తెలిసిందే. ఒక దేశం నుంచి మరో దేశానికి వలస వస్తుంటాయి, వెళ్తుంటాయి. కొన్ని కొంగలు వందలు, వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి మరీ వలస వస్తుంటాయి. ఇది కామన్. కానీ రష్యాకి చెందిన ఓ కొంగ(క్రేన్) సరికొత్త రికార్డ్ క్రి

    సోషల్ మీడియాలో పరిచయం..ముంబై రప్పించి సామూహిక అత్యాచారం

    January 31, 2021 / 04:06 PM IST

    Online friend takes 13 year old Rajasthani girl to Mumbai, gang-rapes her with minor boy : సోషల్ మీడియాలో పరిచయం అయిన యువకుడ్ని కలవాటానికి 13 ఏళ్ళ బాలిక ఒంటరిగా జైపూర్ నుంచి ముంబై వెళ్ళింది. అక్కడ తన మరో మైనర్ స్నేహితుడితో కలిసి ఆ యవకుడు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు. సోషల్ మీడియాలో ఎప్పడూ ఆన్ ల�

    కిరాతకులు : మహిళపై సామూహిక అత్యాచారం, దారుణంగా ప్రవర్తించారు

    January 27, 2021 / 12:45 PM IST

    Rajasthan woman raped by three men, brutalised : రాజస్ధాన్ లో దారుణం జరిగింది. 25 ఏళ్ళ యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు, ఆమె ప్రతిఘటించబోతే ఆమె శరీరంలోకి బాటిల్ పంపించారు. నాగౌర్ జిల్లా గంగ్వా గ్రామనాకి చెందిన దళిత మహిళ జనవరి 19న పొలానికి వెళ్ళింది. అదే గ్�

    రిపబ్లిక్ డే ప‌రేడ్‌లో ఫ్లైపాస్ట్‌.. మొదటి మ‌హిళగా పైల‌ట్ స్వాతి!

    January 26, 2021 / 07:02 AM IST

    Flypast the Republic Day Parade : ఎయిర్ ఫోర్స్ ఫ్ల‌యిట్ లెఫ్టినంట్ స్వాతి రాథోడ్ అరుదైన ఘ‌న‌త‌ను సాధించనున్నారు. గ‌‌ణ‌తంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రిపబ్లిక్ డే ప‌రేడ్‌లో మంగళవారం వైమానిక విన్యాసాలు (ఫ్లైపాస్ట్) జరుగనున్నాయి. ఈ వైమానిక విన్యాసాలకు మ‌హ�

10TV Telugu News