-
Home » Rajasthan
Rajasthan
నో కెమెరా.. ఓన్లీ కీ ప్యాడ్స్.. ఆ ఊరిలో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకంపై నిషేధం.. కారణం ఇదే..
ఈ నిర్ణయం ప్రకారం, మహిళలు కేవలం కీప్యాడ్ ఫోన్లలను మాత్రమే ఉపయోగించడానికి అనుమతి ఉంటుంది.
ట్రెండింగ్లో ‘సేవ్ ఆరావళి’.. ఈ పర్వతాల ఉనికిపై ఆందోళన ఎందుకు..? సుప్రీంకోర్టు ఏం చెప్పింది..
Save Aravalli : భారత దేశంలో పురాతనమైన ఆరావళి పర్వత శ్రేణి గుజరాత్ నుంచి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు విస్తరించి ఉంది. ఈ పర్వతాలు
ముక్కు పోయింది.. లవ్ మ్యారేజ్ చేసుకున్నది ఒకడు, ముక్కు పోగొట్టుకున్నది ఇంకొకడు..
ప్రతీకారంగా యువకుడి తరఫు బంధువులు యువతి మామపై దాడి చేసి అతడి కాలు విరగ్గొట్టారు. ఇద్దరు బాధితుల పరిస్థితి విషమంగా ఉంది.
Video: నడిరోడ్డుపై రూ.50 వేలు పారేసుకున్న మహిళ.. క్షణాల వ్యవధిలో బైక్ ఆపి తీసుకుని, పరిగెత్తుకెళ్లిన యువకుడు
తల్లీకూతుళ్లు షాపింగ్ కోసం అక్కడకు వచ్చి రోడ్డు దాటుతుండగా.. తల్లి స్వెటర్ జాకెట్ను వేసుకునేందుకు దాన్ని విప్పే క్రమంలో అందులో ఉన్న రూ.50,000 నడిరోడ్డుపై పడిపోయాయి.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8మంది దుర్మరణం..
ప్రమాదం జరిగిన తీరు స్థానికులను భయాందోళనకు గురి చేసింది.
ఆ స్లీపర్ బస్సులు ఇక వాడొద్దు.. అన్ని రాష్ట్రాలకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు
ఈ మేరకు ఎన్హెచ్ఆర్సీ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు తీవ్ర హెచ్చరికతో లేఖ పంపింది.
"5 కోట్లు ఇవ్వు.. లేదంటే బంగారం ధరించడానికి నీ శరీరం ఉండదు" అంటూ ‘గోల్డ్మ్యాన్’కు బెదిరింపులు.. ఏమైందంటే?
శరీరంపై మూడున్నర కిలోల బంగారం ధరించి కనపడతారు. దీంతో ఆయన ఫేమస్ అయ్యారు.
మరో ఘోర ప్రమాదం.. ఫుల్లుగా తాగేసి వాహనాలను ఢీకొట్టిన ట్రక్కు డ్రైవర్.. 10 మంది మృతి.. 50 మందికి గాయాలు..
పలు వాహనాలు పూర్తిగా నుజ్జునుజ్జయిపోయాయి. చివరకు ఓ చోట ట్రక్ ఆగిపోయింది.
కర్నూల్ ఘటన తరహాలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దం.. పలువురు మృతి
Bus caught fire : రాజస్థాన్ రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైంది. జూపూర్ - ఢిల్లీ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది మృతి.. 57 మందితో వెళ్తూ తగలబడిన బస్సు.. ఎలా జరిగిందంటే?
స్వల్పంగా గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి, తీవ్రంగా కాలిన వారిని జోధ్పూర్ ఆసుపత్రికి తరలించారు.