-
Home » Rajasthan
Rajasthan
దొంగల భయంతో భూమిలో రూ.5లక్షలు పాతిపెట్టిన రైతు.. ఏడాది తర్వాత తవ్వి చూస్తే షాక్!
August 10, 2026 / 08:47 PM ISTRajasthan Farmer Buried Rs 5 Lakh : రాజస్థాన్లోని రైతుకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. పొలంలో సంవత్సరం క్రితం డబ్బు పాతిపెట్టాడు.. ఇప్పుడు ఆ ప్రదేశంలో తొవ్వి చూడగా ఆశ్చర్య పోయాడు.
ఇదేందిది.. నేనెక్కడా చూడలా.. పెళ్లిళ్లకు కొత్త రూల్స్.. భోజనాల్లో ఏం పెడతారో గవర్నమెంట్ ఆఫీసర్లకి చెప్పాలట..
August 8, 2026 / 01:19 PM ISTRajasthan Government : వివాహాలు, మతపరమైన కార్యక్రమాలు, ఇతర వేడుకల సమయంలో నిర్వాహకులు కార్యక్రమానికి ముందే ఫుడ్ సేఫ్టీ విభాగానికి పూర్తి వివరాలు అందించాలని రాజస్థాన్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
నీట్ పేపర్ లీక్.. రంగంలోకి సీబీఐ.. ఇది ఎవరి పని?
May 12, 2026 / 05:45 PM ISTనీట్ పేపర్ లీక్, రద్దు అంశంపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీలో ఎన్ఎస్ యుఐ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కారు.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు.. కేంద్రం సంచలన నిర్ణయం
May 12, 2026 / 05:04 PM ISTవిద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షను రద్దు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది.
టీ అమ్మే వ్యక్తి కొడుకు సక్సెస్ స్టోరీ.. పేదరికాన్ని జయించి ఐఏఎస్ ఆఫీసర్ అయిన వైనం
February 25, 2026 / 05:49 PM ISTచిన్న టీ దుకాణం ద్వారా దేశల్ డాన్ చరణ్ తండ్రి తన కుటుంబాన్ని పోషించారు. ఎంత కష్టపడైనా పిల్లలను బాగా చదివించాలని చరణ్ తండ్రి దృఢంగా నిశ్చయించుకున్నారు.
ఇండస్ట్రీయల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది సజీవ దహనం
February 16, 2026 / 01:50 PM ISTRajasthan : రాజస్థాన్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఎనిమిది మంది సజీవదహనం అయ్యారు.
రాజస్థాన్ హానీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. 7ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.. భర్తను చంపేశారు..
February 9, 2026 / 01:27 PM ISTRajastn Honeymoon Case : రాజస్థాన్ హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
భర్తను వాకింగ్కు తీసుకెళ్లి ప్రియుడితో హత్యచేయించిన భార్య.. రోడ్డు ప్రమాదం అంటూ డ్రామా.. పోలీసుల ఎంట్రీతో..
February 6, 2026 / 08:47 AM ISTRajasthan : మేఘాలయ ‘హనీమూన్ హత్య’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తరుహా ఘటనను గుర్తుకుతెస్తూ రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
నో కెమెరా.. ఓన్లీ కీ ప్యాడ్స్.. ఆ ఊరిలో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకంపై నిషేధం.. కారణం ఇదే..
December 24, 2025 / 08:28 PM ISTఈ నిర్ణయం ప్రకారం, మహిళలు కేవలం కీప్యాడ్ ఫోన్లలను మాత్రమే ఉపయోగించడానికి అనుమతి ఉంటుంది.
ట్రెండింగ్లో ‘సేవ్ ఆరావళి’.. ఈ పర్వతాల ఉనికిపై ఆందోళన ఎందుకు..? సుప్రీంకోర్టు ఏం చెప్పింది..
December 20, 2025 / 02:08 PM ISTSave Aravalli : భారత దేశంలో పురాతనమైన ఆరావళి పర్వత శ్రేణి గుజరాత్ నుంచి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు విస్తరించి ఉంది. ఈ పర్వతాలు