Home » Rajbhavan
రాజ్భవన్ చోరీ కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు శ్రీనివాస్ మహిళా ఉద్యోగిని ఫొటోలు మార్ఫింగ్ కేసులో కొద్దిరోజుల క్రితమే జైలుకెళ్లి వచ్చాడు..
పశ్చిమ బెంగాల్ రాజ్భవన్లో ఫోన్ ట్యాపింగ్ అనుమానంతో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్భవన్ మొదటి, రెండవ అంతస్తుల్లో ఉన్న బెంగాల్ పోలీసుల భద్రతను తొలగిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు....
గవర్నర్తో విబేధాల కారణంగా చాలా కాలంగా గవర్నర్ కార్యాలయంతో దూరంగా ఉంటూ వస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. చాలా కాలం తర్వాత రాజ్ భవన్కు వచ్చారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనందబోస్కు జనవరి (2023) 26న రాజ్ భవన్ లో అక్షరాభ్యాసం జరగనుంది. ఈకార్యక్రమం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే జరగనుంది.
తెలంగాణలో తన మార్క్ను చూపిస్తున్న గవర్నర్ తమిళిసై తన పంతం నెగ్గించుకున్నారు. మహిళా దర్భార్ నిర్వహించి తీరుతాను అన్న ఆమె నిర్వహించి చూపించారు. మహిళా దర్భార్ లో తమిళిసై తెలుగులో ప్రసంగించటం మరో విశేషం. తెలుగులో మాట్లాడిన గవర్నర్ తమిళిసై టీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు ఈరోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను మర్యాద పూర్వకంగా కలిశారు .
రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందర రాజన్ బుధవారం నల్గొండలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు ఉదయం గం.9-50ని.లకు హైద్రాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా బయలు దేరి గం.11.15
కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బుధవారం రాజ్భవన్లో ఒక రోజు నిరహార దీక్షకు దిగారు.
Major Fire near Odisha Raj Bhavan ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం(అక్టోబర్-7,2020)మధ్యాహ్నాం రాజ్భవన్ సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో పేలుడు కారణంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలను అదుపుచేసేందుకు 6
అదృష్టం అంటే అప్పలరాజుదే.. తొలిప్రయత్నంలోనే వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా ఏడాది పూర్తికాగానే మంత్రి పదవి చేపడుతున్నారు. యువ ఎమ్మెల్యేగా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన అప్పలరాజు మంత్రిగా ఉత్తరాంధ్రలో చక్�