Home » Rajiv Gandhi International Cricket Stadium
క్వాలిఫయర్-1.. మే 20న జరగనుండగా, ఎలిమినేటర్ మ్యాచ్ మే 21న జరగనుంది. ఈ రెండు మ్యాచులు హైదరాబాద్లోనే.
జనవరి 25 నుంచి 29 వరకు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా - ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.
కరెంట్ బిల్లు చెల్లించకపోవడంతో హెచ్సీఏపై గతంలో విద్యుత్తు చౌర్యం కేసు కూడా నమోదైంది. అయితే హెచ్సీఏ కోర్టును ఆశ్రయించింది. కోర్టులో విద్యుత్ శాఖకు అనుకూలంగా తీర్పు వచ్చింది.