-
Home » Rajiv Gandhi International Stadium
Rajiv Gandhi International Stadium
IND vs BAN: ఉప్పల్ మ్యాచ్.. స్టేడియం పరిసరాల్లో భారీ భద్రత
టాస్ గెలిచిన టీమ్ ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
ఉప్పల్ మ్యాచ్.. వేల కొద్ది టికెట్లు నిమిషాల్లోనే మాయం.. ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా నడుస్తోందా?
IPL 2024: స్టేడియం కెపాసిటీ 39 వేలు. అందులో 80 శాతం టికెట్లు అమ్మాలి. మిగతా 20 శాతం స్పాన్సర్లు..
ఉప్పల్లో ఆసక్తికర పోరు.. సన్రైజర్స్ హైదరాబాద్పై భారీగా అంచనాలు
SRH vs CSK: బ్యాటర్ల ఫెయిల్యూర్ వల్లే తొలిసారి సీజన్లో ఓటమిని రుచి చూసింది CSK.
హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మ్యాచ్.. టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
SRH vs MI: తిరిగి రాత్రి 11.30 గంటలకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. హైదరాబాద్లో...
IPL 2023 DC Vs SRH ఢిల్లీ చేతిలో హైదరాబాద్ ఓటమి
IPL 2023, SRH Vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్ ముందు 145 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
IPL 2023, SRH vs RR: సన్రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమి.. Live Updates
ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ చేతిలో సన్రైజర్స్ హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓడిపోయింది. అటు బ్యాటింగ్, ఇటు ఫీల్డింగ్ లోనూ హైదరాబాద్ రాణించలేకపోయింది.
Shubman Gill: డబుల్ సెంచరీతో చెలరేగిన శుభ్మన్ గిల్.. న్యూజిలాండ్పై భారత్ భారీ స్కోరు
ఆరంభం నుంచి ధాటిగా ఆడిన శుభ్మన్ గిల్ 145 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించడం విశేషం. ఇది అతడికి వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ. శుభ్మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్తో ఈ మ్యాచ్లో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి, 349 పరుగులు చేసి�
Shubman Gill: సెంచరీ పూర్తి చేసుకున్న శుభ్మన్ గిల్.. నిలకడగా ఆడుతున్న భారత్
ఉప్పల్ స్టేడియం వేదికగా జరగుతున్న తొలి వన్డేలో యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 87 బంతుల్లోనే గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో శుభ్మన్ గిల్కు ఇది మూడో సెంచరీ. వరుసగా రెండో సెంచరీ.
India-New Zealand ODI : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో కివీస్ తో టీమిండియా తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా-న్యూజిలాండ్ తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనుంది.
India-New Zealand ODI : నేడు ఇండియా-న్యూజిలాండ్ తొలి వన్డే క్రికెట్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి
నేడు ఇండియా-న్యూజిలాండ్ తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.