Home » Rajiv Kumar
ఫిబ్రవరి 23తో ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు.
Semi Jamili Elections: దేశంలో ఎన్నికల మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఓ వైపు తెలంగాణతో (Telangana) సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతుండగా, కేంద్రం జమిలి ఎన్నికలకు సన్నాహాలు చేస్తుండటం హీట్ పెంచుతోంది. ఇదే సమయంలో గడువు కన్నా ఆర్నెల్ల ముందుగా ఎన్నికలు నిర్�
వంద సంవత్సరాల వయసు దాటిన ఓటర్లు దేశంలో 2.5 లక్షల మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వివిధ వయసుల వారికి సంబంధించిన గణాంకాలను ఈసీ ప్రకటించింది.
పదిహేడేళ్లకే ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే ఒక సంవత్సరం ముందుగానే యువత తమ పేరు నమోదు చేసుకోవచ్చు. అయితే, ఓటు హక్కు మాత్రం 18 ఏళ్లకే వస్తుంది.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు.
ఢిల్లీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్ నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్తో భేటీ అయ్యారు. గురువారం (జూన్ 10)న నీతి ఆయోగ్ కార్యాలయంలో ఆయన్ను సీఎం కలిశారు. పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దేశంలో పరిస్థితులు ప్రస్తుతం చాలా దారుణంగా ఉన్నాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు.
Practising Witchcraft in Jharkhand Village : టెక్నాలజీ విపరీతంగా పెరిగి పోయి ప్రపంచం మొత్తం అర చేతిలో ఇమడి పోయే రోజుల్లో కూడా చేతబడి చేస్తున్నారనే నెపంతో ముగ్గురు మహిళలు, ఒక వ్యక్తిని గ్రామస్తులు నగ్నంగా గ్రామమంతా ఊరేగించారు. జార్ఖండ్ రాష్ట్రం, గర్హ్వా జిల్లా నారాయణ�
మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ మంగళవారం(సెప్టెంబర్-1,2020) కేంద్ర నూతన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. గతనెలలో రాజీనామా చేసిన అశోక్ లావాసా స్థానంలో రాజీవ్ కుమార్ నియామకం జరిగింది. భారత ప్రధాన ఎ�
ఢిల్లీ : బెంగాల్ పోలీసులు..సీబీఐ వివాదం పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ సీపీ..సీఎం మమత సీబీఐ విచారణకు హాజరుకావాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై మమతా బెనర్జీ హర్షం వ్యక్తంచేశారు. ధర్మాసనం తీర్పును తాను స్వాగతిస్తున్నా�