rajkot

    కొత్త సంవత్సరంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తాం : ప్రధాని మోడీ

    December 31, 2020 / 02:01 PM IST

    Corona vaccination to begin in new year : ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని ప్రధాని మోడీ తెలిపారు. కొత్త సంవత్సరంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని చెప్పారు. గుజరాత్ లోని రాజ్‌కోట్‌లో ఎయిమ్స్ నిర్మాణానికి వీడియో కాన్ఫరె�

    తల్లి మరణం..బైటకురాకుండా 10 ఏళ్లుగా ఒకే గదిలో ముగ్గురు తోబుట్టువులు..తండ్రే బంధించాడా..

    December 29, 2020 / 11:02 AM IST

    Gujarat: Three siblings locked up in room ..rescued after 10 years : తల్లి మరణంతో ముగ్గురు పిల్లలు గత 10 ఏళ్లుగా ఒకే గదికి పరిమితమైపోయారు. ఒక్కసారి కూడా బైటకు రాలేదు.  ఆ ముగ్గురు తోబుట్టువులు చిన్నవాళ్లు కాదు..30 నుంచి 42 ఏళ్ల వారు. తల్లి చనిపోయిననాటినుంచి ఆ ముగ్గురు తోబుట్టువులు గదినుంచి

    తెల్లారితే పెళ్లి, పెంపుడు తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

    December 10, 2020 / 08:44 AM IST

    daughter does last rites of foster father : తెల్లారితే పెళ్లి..పెళ్లి పీటలపై మూడు ముళ్లు వేయించుకొనేందుకు..కొత్త జీవితంలోకి వెళ్లేందుకు యువతి సిద్ధమౌతోంది. అకస్మాత్తుగా..ఆ ఇంట్లో విషాదం నెలకొంది. తనను పెంచిన తండ్రి..అనంతలోకాలకు వెళ్లిపోయాడనే వార్త జీర్ణించుకోలేకపోయ�

    పోలీసులపై స్టింగ్ ఆపరేషన్…నలుగురు జర్నలిస్ట్ లపై FIR నమోదు

    December 6, 2020 / 04:04 PM IST

    FIR Against 4 Journalists న‌లుగురు జ‌ర్న‌లిస్టుల‌పై గుజరాత్ పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో… స్టింగ్ ఆపరేషన్ నిర్వహించేందుకు నలుగురు జర్నలిస్ట్ లు ఓ పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ వారిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. �

    కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం…. ఐదుగురు మృతి

    November 27, 2020 / 10:48 AM IST

    Fire breaks out at ICU of COVID hospital Gujarat’s Rajkot, 5 dead: గుజరాత్ లోని రాజ్ కోట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. కోవిడ్ కేర్ సెంటర్ లో శుక్రవారం తెల్లవారు ఝూమున జరిగిని అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో 6 గురు గాయపడ్డారు. రాజ్ కోట్ లోని శివానంద్ కోవిడ్ ఆసుపత్రిలో మొత్తం

    ట్రెండ్లీ : ఆ అమ్మవారికి నైవేద్యంగా పిజ్జా, బర్గర్,పానీపూరీ

    December 18, 2019 / 07:25 AM IST

    గుజరాత్ లోని ఓ అమ్మవారికి పెట్టే ప్రసాదాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. సాధారణంగా దేవాలయంలో అమ్మవారికైనా స్వామివారికైనా పులిహోర, లడ్డూ, దద్దోజనం, పరమాన్నం వంటివి నైవేద్యాలుగా పెడతారు. కానీ గుజరాత్‌లోని రాజ్ కోట్‌లో కొలువైన జీవం�

    ధోనీ రికార్డుతో పాటు మరిన్ని దక్కించుకున్న రో’హిట్’ శర్మ

    November 8, 2019 / 08:04 AM IST

    తొలి టీ20 పరాజయం తర్వాత ఒత్తిడిలో కూరుకున్న భారత్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు రోహిత్ శర్మ. వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు చేధనలో జట్టుకు శక్తిగా మారాడు. 154పరుగుల లక్ష్య చేధనను సునాయాసంగా తిప్పికొట్టాడు. 23బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్.

    రో’హిట్’.. దుమ్ము దులిపాడు

    November 8, 2019 / 12:57 AM IST

    తొలి టీ20 పరాజయాన్ని టీమిండియా బలంగా తిప్పికొట్టింది. బంగ్లా ప్లేయర్లపై విరుచుకుపడి సిరీస్‌లో పుంజుకుంది. టీ20ల్లోనూ ఫామ్ కోల్పోలేదని సత్తా చాటింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఏకపక్షంగా సాగిన పోరులో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిచి�

    టీమిండియా టార్గెట్ 154 రన్స్

    November 7, 2019 / 03:43 PM IST

    రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న సెకండ్ టీ20లో భారత్ గెలవాలంటే 154 పరుగులు చేయాలి. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. బంగ్లా జట్టుకి మంచి ఆరంభం లభించింది. పవర్ ప్లేలో దూకుడుగా ఆడింది. ఓపెనర్లు లిటన్ దాస్ (21 బంతుల్ల

    ట్రాఫిక్ రూల్స్ : దేవుడి దగ్గరికి వెళ్తారా…దేవుడినే రప్పించుకుంటారా!

    September 10, 2019 / 03:10 AM IST

    కొత్తగా తీసుకొచ్చిన ట్రాఫిక్ రూల్స్ కారణంగా నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు భారీగా జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే దేవుడే మీ దగ్గరకి వస్తాడు..లేకుంటే మీరే దేవుడి దగ్గరకి వెళ్తారు అంటూ… ట్రాఫిక�

10TV Telugu News