Home » rajnath singh
భావప్రకటనా స్వేచ్ఛపై దేశంలో మళ్లీ చర్చ ప్రారంభమైంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈరోజు మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తున్న వారు, అది అటల్జీ (మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి) ప్రభుత్వమైనా లేదా మోదీ ప్రభుత్వమైనా, తాము ఏ మీడియా స
భారత్-చైనా సరిహద్దులో ట్రక్కు లోయలో పడిన ఘటనలో 16 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సిక్కింలోని జెమా ప్రాంతం వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
భారత్, చైనా ఉద్రిక్తతలపై రాజ్నాథ్సింగ్ కీలక సమావేశం
కర్ణాటక భూమిని పొగుడుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన రాజ్నాథ్.. అక్క మహా దేవి, కనకదాసు, మధ్వాచార్య, కెఎం కరియప్ప వంటి ఎందరో గొప్ప వ్యక్తులను దేశానికి కర్ణాటక అందించిందని అన్నారు. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ దేశంలోనే కాకుండా అ�
బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వాని మంగళవారం 95వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అద్వాని నివాసానికి వెళ్లి ఆయనకు పుష్పగుచ్చం అందించి బర్త్ డే విషెస్ తెలిపారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్ స్వాధీనం చేసుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. గురువారం శౌర్య దివస్ సందర్భంగా ఆయన మాట్లాడారు.
1947 అక్టోబరు 27న భారత వాయు సేన శ్రీనగర్లో దిగి, పాకిస్థాన్ ముష్కరులతో పోరాడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ శ్రీనగర్లో ఏర్పాటు చేసిన ‘శౌర్య దినోత్సవా’లకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన అ�
రష్యా-యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఏ దేశమూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వస్త్రాలు ప్రయోగించకూడదని సూచించింది ఇండియా. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ మంత్రితో దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు.
కృష్ణంరాజు కుటుంబాన్నిపరామర్శించిన రాజ్నాథ్ సింగ్
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి (సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు) ఐదు రోజులపాటు జపాన్, మంగోలియా దేశాల్లో పర్యటించనున్నారు. 7వ తేదీ వరకు మంగోలియాలో, 8, 9 తేదీల్లో జపాన్ దేశాల్లో పర్యటిస్తారు.