Home » rajnath singh
Ratan Tata death : రతన్ టాటా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన సంతాపాన్ని తెలియజేశారు. టాటా మెరుగైన సమాజం కోసం ఆయనెంతో కృషి చేశారని ట్విట్టర్ వేదికగా కొనియాడారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ నలుగురు కేంద్ర మంత్రులు, పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు
ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ కె. సురేశ్ నామినేషన్ దాఖలు చేయగా.. ఎన్డీయే కూటమి స్పీకర్ అభ్యర్థిగా ఓంబిర్లా నామినేషన్ దాఖలు చేశారు.
ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. వీటిల్లో మొత్తం 695 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
PM Modi: పైలట్తో పనిలేకుండా ఆటోమేటిగ్గా టేకాఫ్, ల్యాండ్ అయ్యే ప్రిడేటర్ అధునాతన యుద్ధవిమానాలను..
Inida: డిఫెన్స్ లో అత్యాధునిక పరికరాలు సమకూర్చడమే కాకుండా.. బలగాల సంఖ్యను కూడా పెంచింది భారత్.
బీజేపీ ఉత్తరాది పార్టీ కనుక దక్షిణాదిలో పనేంటని అడుగుతున్నారని.. హిందీ మాట్లాడని రాష్ట్రాలలోనూ తాము అధికారంలో ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు రాజ్నాథ్ సింగ్.
మాజీ ఉప ప్రధాని, మాజీ బీజేపీ అధ్యక్షుడు అద్వానీ నవంబర్ 8న 96వ ఏట అడుగుపెట్టారు. ప్రధాని మోదీ అద్వానీ నివాసానికి వెళ్లి ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినట్లు ట్విట్టర్ లో ఒక పోస్ట్లో తెలిపారు.
ఎన్నికల షెడ్యుల్ ప్రకటించిన క్రమంలో దూకుడు పెంచిన బీజేపీ తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగానే బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈరోజు అమిత్ షా.. ఆ తరువాత వరుసగా కేంద్ర మంత్రుల పర్యటనలతో తెలంగాణ రాజకీయం హాట్ హాట్ గా మా
రాజ్నాథ్ సింగ్ జమ్ములో మాట్లాడుతూ... “ ఒబామాజీ ఓ విషయాన్ని మర్చిపోవద్దు... " అని అన్నారు.