Home » rajnath singh
"ఈ దాడిలో 100 మందికిపైగా ఉగ్రవాదులు, వారి శిక్షకులు, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకున్నాం. ఈ ఆపరేషన్ మొత్తం 22 నిమిషాల్లో ముగిసింది" అని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
అణ్వస్త్రాలను పాకిస్తాన్ నుంచి దూరం చేసే స్కెచ్!
ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : ఎయిర్ ఫోర్స్
ఆపరేషన్ సిందూర్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది.
మరిన్ని దాడులకు సిద్ధంగా ఉన్నామన్న రాజ్నాథ్
డీఆర్డీఓ చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడం పట్ల చైర్మన్ డాక్టర్ వీ సమీర్ కామత్, ఇతర బృందాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.
ఢిల్లీకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తామో.. కశ్మీర్ కు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తామని తెలిపారు.
పార్లమెంటు సమావేశాల్లో పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారంతో పాటు అన్ని అంశాలు చర్చకు వచ్చేలా చూడాలని ప్రతిపక్ష ఎంపీలు అధికార పక్ష సభ్యులను కోరారు.
ఏఐకేఎంఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు వై మహేందర్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి వై.గీతను పోలీసులు అరెస్టు చేశారు.
Ratan Tata death : రతన్ టాటా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన సంతాపాన్ని తెలియజేశారు. టాటా మెరుగైన సమాజం కోసం ఆయనెంతో కృషి చేశారని ట్విట్టర్ వేదికగా కొనియాడారు.