Home » rajnath singh
సమీపంలోని సీసీటీవీ కెమెరాలన్నీ పరిశీలించేందుకు ఆదేశాలు ఇచ్చానని అమిత్ షా అన్నారు.
ఇది ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
లక్నోలోని బహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో విజయవంతంగా రూపొందించిన అత్యాధునిక బ్రహ్మోస్ మిసైల్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో భారత సైన్యానికి అప్పగించారు. ఇది భారత రక్షణ రంగానికి ఒక చారిత�
అగ్నిప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్.. రైలు నుంచే శత్రువులపై గురి..
అగ్నిఫ్రైమ్ క్షిపణి (Agni Prime Missile) లో చాలా అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. భారత రక్షణకు అదనపు బలాన్ని చేకూరుస్తుంది.
ఇటువంటి సాంకేతికత ప్రపంచంలో అతి కొద్ది దేశాల వద్దే ఉంది.
"ఈ దాడిలో 100 మందికిపైగా ఉగ్రవాదులు, వారి శిక్షకులు, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకున్నాం. ఈ ఆపరేషన్ మొత్తం 22 నిమిషాల్లో ముగిసింది" అని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
అణ్వస్త్రాలను పాకిస్తాన్ నుంచి దూరం చేసే స్కెచ్!
ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : ఎయిర్ ఫోర్స్
ఆపరేషన్ సిందూర్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది.