Home » Rajouri sector
జమ్ముకశ్మీర్ లో మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. రాజౌరి సెక్టార్ లో ఉగ్రవాదులకు, భారత భద్రతా దళాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు వీరమరణం పొందారు.
పాకిస్తాన్ మళ్లీ రెచ్చగొట్టింది. యుద్ధానికి కాలుదువ్వింది. 2019, ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం పాక్ కు చెందిన F-16S యుద్ధ విమానం భారత భూభాగంలోకి చొరబడింది.