Home » Ram Janmabhoomi
ఢిల్లీ: అయోధ్య రామ జన్మభూమి వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన నూతన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అయోధ్య వివాదంపై ఇంతకు ముందు ఏర్పాటు చేసిన రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూ�
అయోధ్య మందిరం నిర్మాణం వివాదంపై సుప్రీంకోర్టు వచ్చే గురువారం (జనవరి 10) విచారణ ప్రారంభం కానుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ కేసుపై విచారించి కీలక నిర్ణయాన్ని వెల్లడించనుంది.