Ram Janmabhoomi

    అయోధ్యలో బాబ్రి మసీదుకు పేరు పెట్టారు

    August 20, 2020 / 09:23 AM IST

    అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమి పూజ చేసేశారు. ఇక బాబ్రీ మసీదు. అక్కడ నిర్మించబోయే మసీదుకు పేరు పెట్టారు. ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్టు (IICF) నామకరణం చేసింది. ఈ మసీదుకు ‘ధన్నీపూర్ మసీదు’గా పేరు పెట్టారు. ఎన్నో ఏళ్లుగా వివాదాస్పదంగా

    రామమందిరం భూమి పూజ : కల సాకారమైంది – అద్వానీ

    August 5, 2020 / 07:09 AM IST

    అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం జరిగే శంకుస్థాపన కార్యక్రమం కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చారిత్రక ఘట్టం 2020, ఆగస్టు 05వ తేదీ బుధవారం మధ్యాహ్నం భారత ప్రధాన మంత్రి నర�

    Mask లేదని మేక అరెస్టు

    July 28, 2020 / 06:57 AM IST

    కరోనా వేళ మాస్క్ కంపల్సరి అయిపోయింది. నిత్యజీవితంలో ఇదొక భాగమయ్యే పరిస్థితి ఏర్పడింది. బయటకు వెళ్లిన సమయంలో తప్పకుండా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు, వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఇదొక్క మనుషులకే మాత్రం కాదని..జంతువులకు కూడా వర్తిస్తుందని క

    అయోధ్య రామాలయంలో మార్పులు.. రెండు కాదు.. మూడంతస్తులు

    July 21, 2020 / 09:09 AM IST

    అయోధ్యలోని రామ్ ఆలయానికి పునాది రాయి వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయోధ్యలో నిర్మించబోయే రామ్ ఆలయ నమూనా మార్చడానికి నిర్ణయం తీసుకున్నారు. పాత మోడల్ ప్రకారం, రెండు అంతస్తులు మాత్రమే నిర్మించాల్సి ఉండగా.. ఇప్పుడు రామ్ ఆలయాన్ని మూడు అంతస�

    రామజన్మభూమిలోకి రామ్ లల్లా విగ్రహం తరలింపు

    March 25, 2020 / 07:33 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించి ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకుండా కేంద్రం ఆంక్షలు విధిస్తే.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ మాత్రం బుధవారం తెల్లవారు ఝామున లాక్ డౌన్ ని

    రామ విగ్రహాన్ని మరెక్కడైనా నిర్మించండి.. మా భూములెందుకు?

    February 22, 2020 / 07:28 PM IST

    అయోధ్యలోని రామజన్మభూమి ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో రామ విగ్రహం, మ్యూజియం నిర్మాణ ప్రణాళిక కోసం 86 హెక్టార్ల స్థలం కావాలంటూ అయోధ్య జిల్లా యంత్రాంగం నెలక్రితమే ఒక బహిరంగ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన జారీతో ఆయా ప్రాంతాల్లోని భూముల యజమానుల�

    మధ్యవర్తిత్వమే మార్గమా? : అయోధ్య కేసులో తీర్పు రిజర్వ్

    March 6, 2019 / 08:41 AM IST

    అయోధ్య ల్యాండ్ వివాదాన్ని శాశ్వత పరిష్కారం కోసం కోర్టు ఆధ్వర్యంలో నియమించే మధ్యవర్తికి అప్పగించాలా వద్దా అన్నదానిపై తీర్పుని రిజర్వ్ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసుపై బుధవారం(మార్చి-6,2019) విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి �

    బిగ్ బ్రేకింగ్ : 21న అయోధ్య నిర్మాణం ప్రారంభం

    January 30, 2019 / 01:24 PM IST

    ప్రయాగ్ రాజ్: ఫిబ్రవరి 21 న అయోధ్యలో  రామాలయ నిర్మాణం చేపడుతున్నట్లు ధర్మ సంసద్ ప్రకటించింది.  కుంభమేళా సందర్భంగా బుధవారం ఇక్కడ సమావేశమైన సాధు సంతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వామి స్వరూపానంద సరస్వతి ఆధ్వర్యంలో సమావేశమైన 500 మందిసాధు సంతుల�

    ఎంతకాలం తాత్సారం: అయోధ్యకేసు వాయిదా

    January 27, 2019 / 02:47 PM IST

    ఢిల్లీ:  అయోధ్య రామజన్మభూమి వివాదంపై జనవరి 29 నుంచి జరగాల్సిన విచారణ మళ్ళీ వాయిదా పడింది.  రామజన్మభూమి వివాదంపై దాఖలైన పిటీషన్లు విచారించడానికి సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కొత్త ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఇందులో ఇద్దరు న్యాయమూర

    24 గంటల్లో తేల్చేస్తాం: అయోధ్యపై యోగీ వ్యాఖ్యలు

    January 26, 2019 / 03:10 PM IST

    లక్నో: అయోధ్యలోని రామజన్మభూమి అంశంపై ప్రజలలో ఓపిక బాగా నశిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈవివాదంపై సుప్రీంకోర్టు సాధ్యమైనంత త్వరగా తీర్పు చెప్పాలని,  లేనిపక్షంలో దానిని తమకు అప్పగిస్తే, 24 గంటల్లోనే అంశాన్ని ప

10TV Telugu News