Ram Mandir-Babri Masjid Case

    నూట ముప్పై నాలుగేళ్ల వివాదం: ఆది నుంచి అంతం వరకు.. అయోధ్య కథ ఇదే!

    November 9, 2019 / 07:13 AM IST

    దశాబ్దాలుగా దేశంలో రాజకీయ వివాదాలకు కారణంగా.. హిందూ ముస్లింల మధ్య ఐక్యతకు విఘాతంగా మారిన అయోధ్య వివాదం ఎట్టకేలకు ముగిసింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగిస్తూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్�

    నమాజ్ చేసినట్లు ఆధారాలు లేవు: వరండాలో పూజలు చేశారు

    November 9, 2019 / 05:39 AM IST

    వివాదాస్పద అయోధ్య కేసులో చారిత్రక తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ తీర్పును చదివి వినిపించారు. ఐదుగురు జడ్జ్‌లు ఏకాభిప్రాయంతో తీర్పు తయారు చేసినట్లు న్యాయస్థానం చెప్పింది. స్థలం తమదేనంటూ షియ�

    అయోధ్య కేసులో ఏకగ్రీవ తీర్పు: షియా బోర్డు పిటిషన్ కొట్టివేత

    November 9, 2019 / 05:18 AM IST

    దేశవ్యాప్తంగా ఉత్కంఠ క్రియేట్ చేసిన అయోధ్య కేసులో ఎట్టకేలకు చరిత్రాత్మక తీర్పు ఇస్తుంది సుప్రీం కోర్టు. అక్టోబర్ 16న తీర్పును రిజర్వులో పెట్టిన కోర్టు.. శాంతి భద్రతలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తర్వాత ఇవాళ(09 నవంబర్ 2019) వెల్లడిస్తు

10TV Telugu News