Home » Ram Mandir
అయోధ్యలో రామాలయ భూమిపూజ జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా భూమిపూజ అంగరంగ వైభోగంగా కన్నుల పండుగా జరిగింది.ఈ శుభ సమయం కోసం ఎంతో మంది వేయి కళ్లతో ఎదురు చూసిన శుభసమయంలో గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన శిల్పాభట్ అనే రామభక్తుర�
అందరి చూపు అయోధ్య వైపు నెలకొంది. కోట్లాను మంది ఎదురు చూస్తున్న చారిత్రక ఘట్టం కాసేపట్లో ప్రారంభం కానుంది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది. భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పూజా కార్యక్రమం పాల్గొననున్నారు. భూమి పూ�
కోట్లాది మంది హిందువుల కల సాకారం కానుంది. నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. చారిత్రక అయోధ్య నగరంలో రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ పడనుంది. బుధవారం(ఆగస్టు 5,2020) భూమి పూజ కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాని మోడీ ఈ మధ్యాహ�
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి వెళ్లాలని కోరిక ఉన్న..వెళ్లలేకున్నానని..బీజేపీ సీనియర్ నేత అద్వానీ వెల్లడించారు. దీనికి సంబంధించి..ఓ భావోద్వేగ వీడియో ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. భారతావనిలో ప్రతి హిందువ
కోట్లాది మంది హిందువుల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. చారిత్రక అయోధ్య నగరంలో రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ పడనుంది. బుధవారం(ఆగస్టు 5,2020) భూమి పూజ కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాన
అయోధ్యలో రామ మందిర భూమి పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2020, Aug 05వ తేదీ బుధవారం నాడు జరిగే ఈ భూమి పూజకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా..మరికొంత మంది మాత్రమే..హాజరు కానున్నారు. భూమ పూజ జరిగే వేదికపై ప్రధాని మోడీ, మరో నలుగురికి మాత్రమే చోటు �
రాముడు.. దేవుడనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం.. రాముడు ఒక మనిషి. మనిషిగానే పుట్టాడు.. మనిషిగానే పెరిగాడు.. మనిషిగానే కష్ట సుఖాలన్నీ అనుభవించాడు. రాజుగా.. ప్రజల్ని పరిపాలించాడు. మరి.. మనందరికీ ఆదర్శప్రాయుడు ఎలా అయ్యాడు? పురుషోత్తముడిగా ఎలా మారాడ�
వాలిని.. చెట్టు చాటు నుంచి చంపాడు.. ఎవరో చెబితే.. భార్యను అడవులకు పంపాడు.. మరి.. రాముడు ఆరాధ్యనీయుడు ఎలా అయ్యాడు? అసలు.. శ్రీరాముడు ఎందుకు గొప్ప.? ఎందులో గొప్ప.? ఆదర్శ పురుషుడని ఎందుకు అంటున్నారు? శ్రీరాముడు.. సుగుణాభి రాముడు.. జగదభి రాముడు.. మర్యాదా పు�
అయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించిన వైదిక, పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రెండో రోజూ(మంగళవారం, ఆగస్టు 4,2020) పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్మాణానికి బుధవారం(ఆగస్టు 5,2020) శంకుస్థాపన జరగనున్న విషయం తెలిసిందే. ఆలయ నిర�
ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామాలయానికి పునాది వేయనున్నారు. 40 కిలోల వెండి ఇటుకతో రామ్ మందిరానికి ప్రధాని మోడీ పునాది రాయి వేయనున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజ జరగనున్న విషయం విదితమే. అయితే సదరు పూజ కార్యక్రమానికి కర్ణాట�