Home » Ram Mandir
ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న హిందువుల కల త్వరలోనే నెరవేరనుంది. అయోధ్యలోభవ్య రామమందిరం ప్రారంభతేదీ ఖరారైంది. వచ్చే జనవరి ప్రారంభంలో అయోధ్య రాముడు దర్శనమిచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది చివరి నాటికి రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేసే
ఆగష్టు ఐదో తేదీనే ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారని, దీనికి వ్యతిరేకం అని చెప్పే ఉద్దేశంలో భాగంగానే కాంగ్రెస్ ఈ రోజు నిరసన చేపట్టిందని అమిత్ షా విమర్శించారు.
అయోధ్య రామ మందిరం గర్భగుడి యొక్క నమూనా చిత్రాన్ని ఆదివారం మీడియాకు విడుదల చేశారు. గర్భగుడిలోకి చేరుకోవాలంటే ఆలయ ప్రధాన ద్వారం నుంచి 21 అడుగుల మేర ఎత్తు ఉండే మెట్లు ఎక్కాలి
donate silver bricks Says Bank Lockers Out of Space : అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు భారీ స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. బంగారం, వెండి, ఇత్తడి, నగదు ఇలా భక్తులు ఎవరికి తోచినవి వారు విరాళాలుగా ఇస్తున్నారు. అలా ఇచ్చిన విరాళాలు ఇప్పటికే రూ. 1,500 కోట్లు దాటిపోయాయి. అలాగే ఎం
Jodhpur woman expressed rs.7 lakh for ram mandir : చాలామంది చనిపోయేటప్పుడు చివరి కోరికగా తమ ఆస్తి ఫలానావారికి ఇవ్వాలనో..లేదో తనపేరున ఏదైనా నిర్మించాలనో..లేదా బంధుమిత్తుల్ని చూడాలని ఉందో కోరతారు. కానీ రాజస్థాన్ లోని జోథ్ పూర్ కు చెందిన ఓ మహిళ మాత్రం ‘‘నేను చనిపోయాక నా నగలన
Ram Mandir : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు అందుతున్నాయి. తన ఆరాధ్య దైవం రాముడి మందిర నిర్మాణంలో తామూ భాగస్వామ్యం కావాలని దేశవ్యాప్తంగా హిందువులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఇప�
Pawan Kalyan: పవర్స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాలకు, పలువురికి పలు విధాలుగా సాయమందించిన పవన్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ. 30 లక్షల భారీ విరాళమిచ్చిన సంగతి తెలిసిందే. పవన్ని స్ఫూర్తి�
అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే బడా పారిశ్రామికవేత్తలు ఎంతోమంది కోట్లలో విరాళాలు ఇవ్వగా.. ఆలయ నిర్మాణం కోసం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) కలిసి శుక్రవారం ను�
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి బుధవారం(ఆగస్టు-5,2020) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని ఖండిస్తూ పాకిస్తాన్ విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన చేసింది. �
కర్నాటక బీజేపీ లీడర్ Shobha Karandlaje పేరిట చేసిన ఓ ట్వీట్ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ ట్వీట్ లో అయోధ్య రామాలయం..శ్రీరాముడు..మోడీ రూపంతో ఉన్న ఓ ఫొటో అందులో ఉంది. మోడీ..శ్రీరాముడు చేతలు పట్టుకుని అయోధ్య ఆలయానికి వెళుతున్నట్లుగా ఉంది. అయితే..ఇందులో శ్రీరాముడు చి