Home » Ram Manohar Lohia Hospital
ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ OPD లో ప్రతి శుక్రవారం వీరికి ప్రత్యేక సేవలు అందించనున్నారు.
తల్లి బొజ్జలో హాయిగా ఉన్నబుజ్జాయిని కూడా కరోనా మహమ్మారి వదల్లేదు. పిండంగా తయారైయ్యాక ఇంకా ఈ లోకంలోకి కూడా రాలేదు. అప్పుడే కరోనా మహమ్మారి బారిన పడింది తల్లి గర్భంలో ఉన్న శిశువు. వింత వింతగా మారిపోతున్న కరోనా మహమ్మా తీరుకు సైంటిస్టులు కూడా ఆశ