Home » Rama Janma Bhoomi
అయోధ్య రామజన్మభూమి వివాదాస్పద కేసులో సుప్రీంకోర్టు తీర్పుని సవాల్ చేయకూడదని సున్నీ వక్ఫ్ బోర్డ్ నిర్ణయించుకుంది. లక్నోలో భేటీ అయిన బోర్డు ప్రతినిధులు.. ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే.. ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం.. అయోధ్యపై రివ్యూ
హైదరాబాద్ ఎంపీ, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పై మధ్యప్రదేశ్ లో కేసు నమోదు అయ్యింది. నవంబర్ 9న వివాదాస్పద అయోధ్య రామజన్మ భూ వివాదం కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. రామజన్మ న్యాస్కే వివాదాస్పద స్థలాన్ని అప్పగించాలని కోర్టు ఆదేశించింద�
అయోధ్య అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపట్ల ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవిషయంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటనను సమర్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. మసీదు కోసం ప్రత్యేకంగా 5 ఎకరాల స్ధ�
తీర్పు ఒకరి గెలుపు కాదు, ఒకరి ఓటమి కాదు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మ భూమి స్ధలంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. అయోధ్యలో అందమైన రామమందిరం నిర్మాణాన్ని… అందరం చేయిచ
వివాదాస్పద రామ జన్మ భూమి అంశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పు ఒకరి గెలుపు, మరోకరి ఓటమిగా చూడవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. రామభక్తి, రహీం భక్తి కాదని, భారత భక్తి భావాన్ని బలోపేతం చ�
వివాదాస్పద అయోధ్య స్థలంపై సుప్రీంకోర్టు శనివారం, నవంబర్ 9న, ఇచ్చిన తీర్పను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ఆధ్యాత్మిక గురువు పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్ తెలిపారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. సుప్రీంకోర్ట�
ఢిల్లీ : అయోధ్య సమస్యను చర్చల ద్వారా సామరస్య పూర్వకంగా పరిష్కారించుకుందాం అని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. అయోధ్య వివాద పరిష్కారానికి సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యస్ధాపకుడు శ్�