Rama janma bhumi

    అద్వానీని కలుస్తా..అయోధ్యకు వెళ్తా…ఉథ్థవ్ ఠాక్రే

    November 9, 2019 / 11:19 AM IST

    భారత దేశ చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గరోజు అని శివసేన చీఫ్ ఉథ్థవ్ ఠాక్రే అభివర్ణించారు, వివాదస్పద స్థలంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అందరూ అంగీకరించారని ఆయన అన్నారు.  నవంబర్ 24న అయోధ్యకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు.  ఈలోగ�

    కర సేవకుల త్యాగం వృధా పోలేదు : రాజ్ ఠాక్రే

    November 9, 2019 / 09:51 AM IST

    కర సేవకుల త్యాగం వృధా పోలేదు అన్నారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆనందంగా ఉందన్నారు. రామ మందిర నిర్మాణాన్ని వీలైనంత త్వరగా చేప్టటాలని ఆయన కోరారు, రామ మందిరంతో పాటు దేశంలోనూ రామరాజ�

    ఆలయ నిర్మాణానికి అనుకూలమే : కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా

    November 9, 2019 / 07:21 AM IST

    వివాదాస్పద రామజన్మభూమి స్ధలంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును  స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు రణ్ దీప్‌ సుర్జేవాలా అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ అనుకూలమని తెలిపారు. సుప్రీం తీర్పు ఆలయ నిర్మాణా�

    టీవీ డిబేట్లలో పాల్గొనవద్దు

    November 9, 2019 / 06:40 AM IST

    వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టీవీ డిబేట్లు, బైట్లకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తమ పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు, నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య తీర్పు�

    సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం : సున్నీ వక్ఫ్ బోర్డు లాయర్

    November 9, 2019 / 06:23 AM IST

    అయోధ్యలో రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పును గౌరవిస్తున్నామని సున్నీ వక్ఫ్‌ బోర్డు లాయర్‌ జిలానీ పేర్కొన్నారు. సుప్రీం తీర్పు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సుప్రీం తీర్పును గౌరవిస్తాం. కానీ తాము ఆ తీ�

    అయోధ్య సమస్య మధ్యవర్తులతో తేలదు : ఆ ఒక్కటే పరిష్కారం 

    March 9, 2019 / 01:12 PM IST

    ముంబై : అయోధ్య సమస్య  మధ్యవర్తులతో తేలదని, వివాద పరిష్కారానికి  ఆర్డినెన్స్ ఒక్కటే మార్గమని శివసేన  పార్టీ స్పృష్టం చేసింది.  అయోధ్య సమస్యను  రాజకీయనేతలు, పాలకులు, సుప్రీం కోర్టు తేల్చలేక పోయాయని అలాంటి పరిస్ధితుల్లో  మధ్యవర్తులు స�

    అయోధ్యకేసు మార్చి5 కి వాయిదా : మధ్యవర్తిత్వమే పరిష్కారం

    February 26, 2019 / 11:35 AM IST

    ఢిల్లీ : అయోధ్య లోని వివాదస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసుపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సున్నితమైన ఈ కేసుకు మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గమని సర్వోన్నత న్యాయస్ధానం అభిప్రాయ పడింది. వివాదస్పద రామజన్మభూమి క�

10TV Telugu News