Ramachandrapuram

    వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులు

    September 15, 2019 / 07:33 AM IST

    తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. ఏపీ సీఎం జగన్‌ సమక్షంలో ఆదివారం సెప్టెంబర్ 15న ఆయన పార్టీలో చేరారు. ఆయనతో పాటు భారీగా అనుచరులు, కార్యకర్తలు ముఖ్య నాయకుల

    జేసీబీలో పెళ్లి బరాత్

    May 10, 2019 / 03:50 AM IST

    పెళ్లి అనేది జీవితాంతం గుర్తుండిపోయే సంఘటన. ప్రతి సందర్భమూ ప్రత్యేకమే. ఇద్దరూ పంచుకొనే క్షణాలు మధురమైనవి. వివాహ వేడుకను ఆనందమయం చేసుకోవాలని అనుకుంటుంటారు. అందుకు వినూత్న పద్ధతులను ఎంచుకుంటుంటారు. వివాహం అయిన అనంతరం వధూవరులతో బరాత్ నిర్వహ�

    మరికొన్ని రోజుల్లోనే : ఘట్ కేసర్ వరకు MMTS సర్వీసులు

    April 1, 2019 / 05:07 AM IST

    హైదరాబాద్:  హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రెండో దశ సర్వీసులు ఏప్రిల్ నెలలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం పూర్తయిన తెల్లాపూర్, రామచంద్రాపురం (5.75 కి.మీ), మౌలాలి నుంచి ఘట్ కేసర్ (12.2కి.మీ) మార్గాల్లో ఆపరేషన్స్ ప్రారంభించనున్నార�

    దొంగలు దొరికారు మరి నంది ఎక్కడ

    February 2, 2019 / 03:47 AM IST

    తూర్పుగోదావరి : నంది విగ్రహం అపహరణ కేసు ఓ కొలిక్కి వచ్చింది. రామచంద్రాపురం ప్రఖ్యాత శివాలయంలో పురాతన నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన సంగతి తెలిసిందే. అయితే..రోజులు గడుస్తున్నా…విగ్రహం ఆచూకి దొరకకపోవడంతో ఉత్కంఠ నె�

10TV Telugu News