Home » Ramachandrapuram
రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినా, వరుసగా ఎదురవుతున్న సవాళ్లు మంత్రికి రాజకీయాలు నేర్పుతున్నాయంటున్నారు. మొత్తానికి రామచంద్రాపురంలో జరుగుతున్న రాజకీయ యుద్ధంలో మంత్రి సుభాష్ ఎలా నెగ్గుకు వస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.
గతంలో ఇలా రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలవడం.. ఇక్కడ సామాజిక వర్గ ప్రాబల్యానికి నిదర్శనంగా చెబుతున్నారు పరిశీలకులు.
రోడ్లపై అడ్డం వచ్చిన చెట్లను అధికారులు నరికిస్తుంటే చూస్తూ పోయేవారే కానీ ఆపేవారు ఉండరు. కానీ ఓ బాలుడు మాత్రం చూస్తూ ఊరుకోలేదు. మరి ఏం చేశాడో చదవండి.
ఈ పార్టీ నా పార్టీ, నా చేతులు మీదుగా నిర్మాణం చేసిన పార్టీ. పార్టీ నిర్మాణం లో నేను ఒక పిల్లర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. Pilli Subhash Chandra Bose
కోనసీమ జిల్లా వైసీపీలో హీటెక్కిన రాజకీయాలు
తాను మరణిస్తూ మరో ఐదుగురికి ప్రాణం పోసి ఓ తాపీ మేస్త్రీ ఆదర్శంగా నిలిచాడు. అవయవాలు దానం చేసి ఐదుమందికి పునర్జన్మ ఇచ్చాడు.
ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని నియోజకవర్గాల్లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఒకటి. పార్టీల కంటే వ్యక్తులు, సామాజికవర్గాలకు ప్రాధాన్యమిచ్చే ఈ నియోజకవర్గంలో మూడు దశాబ్దాలుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ వెర్సస్ తోట త్రిమూర్తు
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. 2019 ఎన్నికల్లో పిల్లి సుభాశ్ చంద్రబోస్ పోటీ చేయాల్సిన నియోజకవర్గం రామచంద్రాపురంలో పోటీచేశారు. ఇప్పుడు ఆయన స్థానంలోనే జగన్ మంత్రివర్గంలో చేరుతున్నారు. సామాజికవర్గాల సమీకరణలో భాగంగా వేణుగోపాలకృష్ణకు లక్కు కల�
ఏపీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు? కొత్త మంత్రులు ఎవరు? కొన్ని రోజులుగా దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ చర్చలకు తెరదించుతూ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. బుధవారం, జూలై 22వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట 29 నిమిషాలకు మంత్రి
ఏపీ మంత్రుల్లో కలవరం మొదలైంది. రెండేళ్లు మనకు డోకా లేదని అనుకున్న మంత్రులు లోలోన తెగ మదన పడుతున్నారు. కొత్తగా మంత్రులు వస్తే తమ శాఖలో మార్పులు జరిగే అవకాశం ఉందని భావించి టెన్షన్ పడుతున్నారు. ఎవరికి ప్రమోషన్ వస్తుందో, ఎవరికి డిమోషన్ వస్తుందో