Home » ramadan
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉండకపోవడంపై తీవ్ర దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే
రంజాన్ సందర్భంగా అలీ కుటుంబ సభ్యుల చిరంజీవిని కలిసి పండుగా జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు..
ముస్లింలకు రంజాన్ అత్యంత పవిత్రమైన మాసం. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో ఉరిశిక్ష అమలు చేసింది. దీంతో సౌదీ అరేబియాపై విమర్శలు వస్తున్నాయి.
భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సర్వసాధారణం. ఎప్పుడు బాంబుల మోతలు మోగుతూనే ఉంటాయి. అయితే గత కొద్దీ రోజులుగా సరిహద్దు ప్రశాంతంగా ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉండటంతో ఇరుదేశాల బలగాలు శాంతియుత వాతావరణంలో విధులు నిర్వహిస్తున్నారు.
రంజాన్ నెల కొనసాగుతోంది. ముస్లిం సోదరులు భక్తి ప్రవత్తులతో కఠిన ఉపవాస దీక్షలతో, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుంటున్నారు. నియమ, నిబంధనలు పాటిస్తున్నారు. దీంతో ఎప్పుడూ సందడి సందడిగా ఉండే మార్కెట
దేశంలో కరోనా వైరస్ విస్తరణకు కారణమయ్యారనే అపవాదును ఎదుర్కొంటున్న తబ్లిగీ జమాత్ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమపై పడ్డ మచ్చను తొలగించుకునే పనిలో భాగంగా కరోనా రోగుల చికిత్సకు సాయం చేస్తున్నారు. కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వార�
రంజాన్ మాసం వచ్చిందంటే చాలు..ఎక్కడలేని సందడి నెలకొంటోంది. ముస్లిం సోదరులు ఈ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ప్రతి రోజు తప్పకుండా మసీదుల్లో ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కఠోర ఉపవాస దీక్ష చేపడుతారు. ఉపవాసంలో మంచ�
కరోనా వైరస్ మహమ్మారి లక్షల మంది జీవితాలపై ప్రభావం చూపించింది. న్యూయార్కర్లో చాలా మంది నష్టపోయారు. ఈ పరిస్థితుల్లోనూ పవిత్ర మాసాన్ని భద్రంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నవారికి ప్రభుత్వమే సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఈ రంజాన్ మాసంలో ఉప�
ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించేది రంజాన్ మాసం. ఉపవాసాలతో, ఖురాన్ పఠనంతో.. ప్రత్యేక నమాజులతో జరుపుకునే మాసానికి కరోనా ఆటంకం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పొంచి ఉన్న కరోనా ముప్పు ఇస్లామిక్ దేశాలను చుట్టుముట్టింది. సౌదీ అరేబియా వంటి ఇస్లామి
కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురువారం జిల్లాలోని ప్రసిద్ధ అమీన్పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి చాదర్ సమర్పించారు. అనంతరం రంజాన్ మాసం సందర్భంగా దర్గా ప్రాంగణంలో కడప వైసీపీ ఎమ్మెల్య�