Home » RAMAN SINGH
అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎన్నికైన రమణ్ సింగ్ ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈసారి కూడా సీఎం రేసులో ఉన్నారు.
వెస్ట్ బెంగాల్ లోని జార్ గ్రామ్ లోని గోపిభల్లాపూర్ లో శుక్రవారం రాత్రి బీజేపీ కార్యకర్త రమణ్ సింగ్ మృతిచెందాడు. రమణ్ సింగ్ మృతికి అధికార తృణమూల్ కాంగ్రెస్ కారణమని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలకు తృణముల్ కొట్టిపారేసింది. బీజేపీ కార్యకర్త
చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మంగళవారం నక్సల్స్ జరిపిన IED బ్లాస్ట్ లో మరణించిన బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి మృతదేహాన్ని గడపాల్ లోని ఆయన నివాసానికి బుధవారం (ఏప్రిల్-10,2019) తరలించారు.