Home » Ramapuram
సమాచారం తెలుసుకున్న ధర్మవరం డీఎస్పీ, పోలీసులు వెంటనే రామాపురం గ్రామానికి చేరుకుని విచారిస్తున్నారు.
గ్రామ శివారులో ఒంటరి ఏనుగు ఇష్టారాజ్యంగా కలియ తిరుగుతోంది. ఈ నేపథ్యంలో మరణించిన వారి వద్దకు వెళ్లడానికి గ్రామస్తులు భయపడుతున్నారు.
గ్రామ బహిష్కరణకు గురైన వారిని రామాపురంవాసులతో కలిపేందుకు కటారివారిపాలెంకు చెందిన మత్స్యకార తెగ కాపు పెద్దలు చర్చలు ఏర్పాటు చేశారు.
కర్నూలు: కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మృతదేహాలతో గద్వాజ జిల్లా �