Home » ramesh pokhriyal
ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కేంద్రంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. టెట్ పాసైన అభ్యర్థులకు వ్యాలిడిటీ పీరియడ్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ను 7 ఏళ్ల నుంచి జీవితకాలం వరకు పొడిగించారు.
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) చేయడానికి అర్హత కోసం నిర్వహించే యూజీసీ.. నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్(నెట్) పరీక్ష షెడ్యూల్ వాయిదా పడింది.
CBSE Board Exams 2020-2021 విద్యాసంవత్సరానికి గాను CBSE( Central Board of Secondary Education)బోర్డు పరిధిలోకి వచ్చే విద్యాసంస్థల్లో నిర్వహించే వార్షిక పరీక్షల తేదీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సీబీఎస్ఈ 10,12 తరగతులకు…మే 4 నుంచి జూన్ 10వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని గురువ
No board exams in January or February మంగళవారం(డిసెంబర్-22,2020)దేశవ్యాప్తంగా విద్యార్థులు, టీచర్లతో ఆన్లైన్లో సమావేశం నిర్వహించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్.. ఫిబ్రవరి 2021 వరకు 10,12వ తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేశారు. బోర్డు ఎగ్జామ్స్ �