Home » Rameswaram
చర్చికి వస్తున్న ఇద్దరు బాలికలపై పాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో సికింద్రాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు నడపడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆదివారం జనవరి 26..గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరం పంబన్ వంతెన వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పెట్రోలింగ్ తీవ్రతరం చేశారు. వంద సంవత్సరాలు దాటిన ఈ వంతెన వద్ద గార్డులు వేయి కళ్లతో కావలికాస్తున్నారు. భారత దేశంలో సముద్రం
ఆకలితో ఉన్న పేదవాళ్ల దగ్గర డబ్బులు తీసుకోకుండా వారి కడుపు నింపుతోంది తమిళనాడుకి చెందిన రాణి అనే వృద్ధురాలు. రామేశ్వంలోని అగ్ని తీర్థం సమీపంలో రాణి(70) కొన్నేళ్లుగా టిఫిన్ షాన్ రన్ చేస్తోంది. అయితే తాము ఉచితంగానే పేదలకు ఇడ్లీ పంపీణీ చేస్తు�
తమిళనాడులోని రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధిని తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు సందర్శించారు. అనంతరం కలాంకు నివాళులర్పించారు. అనంతరం కలాం మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మెమోరి�