-
Home » rammohan naidu
rammohan naidu
గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజు.. హాజరైన లోకేశ్, పలువురు మంత్రులు, ఎంపీలు.. వీడియో..
గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై.. పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన.. వాళ్లు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ..
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు.
విశాఖ - విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు ప్రారంభం.. ప్రయాణ సమయాలు ఇవే..
విశాఖపట్టణం - విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త విమానాలతో కలిపి
దేశంలో అత్యంత పిన్న వయసులో కేంద్ర కేబినెట్ మంత్రి పదవి
Rammohan Naidu : దేశంలో అత్యంత పిన్న వయసులో కేంద్ర కేబినెట్ మంత్రి పదవి
కేంద్ర క్యాబినెట్ లోకి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని.. వారికి కేటాయించే శాఖలు ఏమిటంటే?
కేంద్ర క్యాబినెట్ లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు మంత్రి పదవులు ఖరారయ్యాయి. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు ,...
టీడీపీ నుంచి కేంద్ర మంత్రులు వీరే? సెంట్రల్ క్యాబినెట్లో టీడీపీకి ఎన్ని స్థానాలంటే..
వీరితో పాటు భరత్, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బైరెడ్డి శబరి పేర్లను కూడా టీడీపీ పరిశీలిస్తోంది.
Srikakulam: స్టేజ్పై సోఫా విరగడంతో కింద పడ్డ బాబాయ్, అబ్బాయ్!
శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు రామ్మోహన్ నాయుడు, టెక్కెలి నియోజకవర్గం శాసన సభ్యులు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అచ్చెన్నాయుడు పాల్గొన్న సభలో అపశ్రుతి చోటు చేసుకుంది.
ఎంపీ రామ్మోహన్ నాయుడుని లంచ్కి ఆహ్వానించిన సోనూసూద్
కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు.. అవసరమైనవారికి ఆప్తుడుగా ఆదుకుంటున్న సోనూసూద్ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న సోనూసూద్ను ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు క�
AP Special Status : ఏపీకి ప్రత్యేక హోదా.. మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరా? అంటే అవుననే సమాధానం వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.
టీడీపీ హిస్టరీలో ఫస్ట్ టైమ్ : ఒక ఫ్యామిలీ నాలుగు టిక్కెట్లు
రాజకీయాల్లో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు... కానీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఒకరికో .. లేదంటే ప్రజల్లో పలుకుబడి ఉన్న కుటుంబమైతే ఇద్దరికో వస్తుంది.