Home » ramyakrishna
రజినీకాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాలో ఒకటైన నరసింహ(తమిళ్ లో పడయప్ప) ఇటీవల రీ రిలీజ్ అయి మరోసారి విజయం సాధించింది. దీంతో నరసింహ మూవీ యూనిట్ రజినీకాంత్, రమ్యకృష్ణ, డైరెక్టర్ KS రవికుమార్, నిర్మాత ఒకేచోట కలిశారు. నరసింహ రీ యూనియన్ అంటూ రమ్య
తాజాగా 80s లో ఎంట్రీ ఇచ్చి స్టార్స్ గా ఎదిగిన నటీనటులు రీ యూనియన్ సెలబ్రేషన్స్ చెన్నైలో చేసుకున్నారు. ఈ రీ యూనియన్ కి చిరంజీవి, వెంకటేష్, జాకీ ష్రాఫ్, శరత్కుమార్, నదియా, రాధ, సుహాషిని, రమ్య కృష్ణ, జయసుధ, సుమలత, ఖుష్బూ, నరేష్, సురేష్, శోభన, మేనక, రేవతి,
ఈ పార్టీలో బాలకృష్ణని స్టేజిపై కూర్చోపెట్టి ఆయన సోదరీమణులు నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి, మరో సోదరి కూర్చొని ఇంటర్వ్యూ చేశారు.
ఇలా మాట్లాడితే మహిళలు ఇంటికే పరిమితం అవుతారు అనుకోకండి అని అన్నారు. ఇంత నీచంగా మాట్లాడడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజాగా రమ్యకృష్ణ తిరుపతికి తన కుమారుడితో వచ్చి దర్శనం చేసుకుంది. అనంతరం నగరిలోని రోజా ఇంటికి వెళ్ళింది రమ్యకృష్ణ.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్సకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటించిన సినిమా 'రంగమార్తాండ' (Ranga Maarthaanda). ఈ సినిమాని మొదటిరోజే చూసిన చిరంజీవి (Chiranjeevi).. తాజాగా ఎమోషనల్ పోస్ట్ వేశాడు.
కథ అందరి ఇళ్లల్లో జరిగేదే, ప్రస్తుతం సమాజంలో జరిగేదే కానీ కథనాన్ని చాలా ఎమోషనల్ గా తీసుకెళ్లాడు కృష్ణవంశీ. సినిమా చూస్తున్నంతసేపు ప్రతి సన్నివేశంలోనూ కన్నీళ్లు తెప్పించాడు..............
డైరెక్టర్ కృష్ణవంశీ దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమాతో వస్తున్నాడు. 2017 లో తీసిన నక్షత్రం సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు రంగమార్తాండ సినిమాతో రాబోతున్నాడు. మరాఠాలో పెద్ద హిట్ సాధించిన నటసామ్రాట్ సినిమాని తెలుగులో రంగమార్తాం
సూపర్ స్టార్ మహేశ్ అండ్ త్రివిక్రమ్ కాంబో మూవీకి మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి చాలానే స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈ మూవీ గురించి లేటెస్ట్ గా ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లోని క్రేజీ మూవీ ప్రస్తుతం................
తెలుగులో ఆహా ఓటీటీ దూసుకుపోతుంది. వరుసగా కొత్త సినిమాలు, సిరీస్ లతో పాటు కొత్త కొత్త షోలు కూడా మొదలుపెడుతూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది. కొన్ని రోజుల క్రితం ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సింగింగ్ రియాలిటీ షోని గ్రాండ్ గా సక్సెస్ చేసింది. ఇటీవల �