Home » Rana
రానా నాయుడు హిందీతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుండగా ప్రస్తుతం ఈ సిరీస్ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో రానా నాయుడు సిరీస్ ప్రమోషన్స్ నిర్వహించారు........................
టాలీవుడ్ లో అందరూ మెచ్చిన స్టార్ కపుల్ అంటే.. అది అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతారు అని ఎవరు అనుకోలేదు. 2017 లో పెళ్లి చేసుకున్న నాగచైతన్య, సమంత.. 2021 లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వార్త మీడియాలో హాట్ టాపికే. తాజాగా టాలీవుడ్
వెంకటేష్ మాట్లాడుతూ.. సినిమాల్లో నటించడానికి వెబ్ సిరీస్ లలో నటించడానికి చాలా తేడా ఉంది. సిరీస్ లో లో చాలా ఫాస్ట్ గా నటించడానికి నాకు కొంత సమయం పట్టింది. ఇందులో నేను చాలా వరకు నెగిటివ్ రోల్ లో చేయడం సవాలుగా...............
ప్రముఖ ఓటిటి ప్లాట్ఫార్మ్ సోనీ లివ్ తెలుగులో 'నిజం విత్ స్మిత' అనే టాక్ షోని ప్రారభించారు. ఇటీవల మొదలైన ఈ టాక్ షోకి మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెస్ట్ లుగా హాజరయ్యారు. తాజాగా ఈ షోకి నేచురల్ స్టార్ నాని
నిజం విత్ స్మిత మూడో ఎపిసోడ్ కి హీరో నానితో పాటు రానా దగ్గుబాటి వచ్చారు. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి ఓ అవార్డు ఫంక్షన్ ని కూడా హోస్ట్ చేసి అందర్నీ ఎంటర్టైన్ చేశారు కూడా. అయితే వీరిలో నాని సొంతంగా ఎదిగ�
ట్రైలర్ చాలా యాక్షన్, ఎమోషన్ మోడ్ లో చూపించారు. ట్రైలర్ లాస్ట్ లో రానా వెంకటేష్ మీదకి తుపాకీ పట్టుకొని వచ్చిన సీన్ అయితే ట్రైలర్ కి హైలెట్ గా నిలిచింది. ట్రైలర్ చూస్తుంటేనే ఈ రానా నాయుడు సిరీస్ లో రానా, వెంకటేష్ ఇద్దరూ కూడా పోటాపోటీగా నటించిన�
వెంకటేష్, రానా ముఖ్య పాత్రల్లో నెట్ ఫ్లిక్స్ సొంత నిర్మాణంలో తెరకెక్కిన సిరీస్ రానా నాయుడు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని కూడా ముంబైలో గ్రాండ్ గా నిర్వహించారు.
తాజాగా ఈ ఫిలింనగర్ భూవివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. ప్రమోద్ కుమార్ అనే ఆ వ్యాపారి నిర్మాత సురేష్ బాబు, రానా తనపై దౌర్జన్యంగా రౌడీలతో దాడి చేయించి, స్థలం ఖాళీ చేయించారని, ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని బెదిరించారని ఆరోపణలు చేశారు. అలాగే సు
బాహుబలి సినిమాలో నటించి ప్రభాస్తో సమానంగా పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు 'రానా దగ్గుపాటి'. తాజాగా ఈ హీరో ‘ట్రైన్ టికెట్ టైగర్’ అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ.. రేపటి నుంచి మీ స్క్రీన్స్లో ప్రీమియర్ కానుంది అంటూ ట్వీట్ చేశాడు. అయిత
ఇండిగో ఎయిర్ లైన్స్పై మండిపడ్డ రానా