Home » Randeep Surjewala
రణదీప్ సుర్జేవాలా పెద్ద నాయకుడని, బలమైన నాయకుడని, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఇలాంటి ప్రకటన ఇచ్చారని, ఆయన ప్రకటన వెనుక సమాజంలో ఉద్రిక్తతలను పెంచుతున్న తీరునే కారణమని జేడీయూ అధికార ప్రతినిధి అంజుమ్ అరా అన్నారు
డీకే శివకుమార్, సిద్ధరామయ్య సైతం పీఎఫ్ఐ బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారని, అయితే ముఖ్యమంత్రి బసరాజు బొమ్మై చర్యలు తీసుకోలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ 40 సీట్ల కంటే దిగువకు పడిపోతుందని ఆ పార్టీ నేతలు ఆలస్యంగా రియలైజ్ అయ్యారు. తీవ్ర నిరాశలో.. ఇప్పుడు బ�
నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు కొద్ది గంటల ముందు కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సోమవారం విచారణ చేపటనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పలు రాష్ట్రాల్లో ఉన్న ఈడీ కార్యాలయాలకు పాదయాత్రగా వెళ్లి తమ నిరసన వ్య
సీనియర్ కాంగ్రెస్ లీడర్ రణదీప్ సుర్జేవాలా నోరుజారారు. ద్రౌపదికి బదులు మహాభారాన్ని సీతాదేవికి ఆపాదించారు. ప్రజాస్వామ్య సంస్థలను, ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం అప్రతిష్టపాలు చేస్తుందని విమర్శించారు సుర్జేవాలా.
‘‘ముందుగా మేము ప్రకటించిన దాని ప్రకారమే సోనియా గాంధీ ఈ నెల 8న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరవుతారు. సోనియా గాంధీ ఆరోగ్యంపై మేము వివరాలు అందిస్తూ ఉంటాం’’ అని రణ్దీప్ సుర్జేవాలా అన్నారు.
ఉదయపూర్లో కాంగ్రెస్ చింతన్ శివిర్
Udaipur Chintan Shivir : వరుస ఎన్నికల్లో పరాజయాల నుంచి తేరుకుని విజయాల దిశగా అడుగులు వేసేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైంది. నేటి (శుక్రవారం) నుంచి మూడు రోజుల పాటుకాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శివిర్ నిర్వహించనుంది.
సోనియా గాంధీ నివాసంలో సుమారు 6 గంటలపాటు సాగిన సమావేశంలో ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు
Navjot Singh Sidhu : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల మేరకు పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు.
త్వరలోనే సీడబ్ల్యూసీ(కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ)సమావేశం జరగుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా తెలిపారు.