Home » ranga reddy district
తన వదినతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో స్నేహితుడిని ఇంటికి పిలిచి హత్యచేసిన ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మర్రి పల్లి గ్రామంలో జరిగింది. మర్రిపల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి కృష్ణయ్య కుమారుడు ఈర్లపల్లి కిరణ్ (28) �
హైదరాబాద్ లోని ఉస్మాన్ సాగర్ చెరువులోని నీరు సంవత్సరానికి 47కోట్ల మంది ప్రజల దాహార్తిని తీర్చగలదు. భారతదేశ జనాభాలోని మూడింట ఒక వంతు ప్రజల తాగునీటి అవసరాలాను సంవత్సరం పొడుగునా తీర్చగలదు. ఏంటి… ఈ వార్త …వింతగా అనిపిస్తోందా…. నిజమే �
అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం తెలంగాణ రాష్ట్రంలో 11,624 కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు డేటా సెంటర్లను నిర్మించనుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. Amazon పెట్టబోయే పెట్టుబడిలో 90 శాతం కంటే ఎక్కువ ఈ రెండు డేటా సెంటర్లలో ఉం�
ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన షాద్నగర్ ఫామ్ హౌస్ లోని షెడ్డులో బుధవారం బయటపడిన కళేబరం వివరాలు తెలిశాయి. శవం జేబులోని ఆధార్ కార్డు సాయంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడిని పాపిరెడ్డి గూడకు చెందిన చాకలి పాండు
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. శంషాబాద్ మండలం పిల్లోనిగూడ దగ్గర ఈ ఘటన జరిగింది. మృతులను రంగారెడ్డి