-
Home » ranga reddy district
ranga reddy district
100 కుక్కలకు విషపు ఇంజెక్షన్ ఇచ్చి.. ఊరవతలకు తీసుకెళ్లి..
రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సుమారు 100 కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపించారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ యాచారం పోలీస్ స్టేషన్లో స్ట్రే యానిమల్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో మరో కొత్త జిల్లా.. నూతన జిల్లా ఏర్పాటుకు రేవంత్ సర్కార్ సన్నాహాలు..
Telangana : తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేసేందుకు చర్యలు మొదలు పెట్టింది. ప్రస్తుతం ఉన్న రంగారెడ్డి జిల్లాను విభజించి.. రంగారెడ్డి అర్బన్ జిల్లా, రంగారెడ్డి రూరల్ జిల్లాగా విభజించేందుక�
10టీవీ ‘సర్పంచ్ల సమ్మేళనం- 2025’లో రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల మనోగతం..
పల్లెలు అభివృద్ధి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. అటువంటి గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యత సర్పంచ్లది.
Video: కేటీఆర్ వద్దకు వెళ్లి కబ్జా సమస్యలు చెప్పుకున్న మొగులయ్య.. కేటీఆర్ వెంటనే కలెక్టర్కు ఫోన్ చేసి..
మొగులయ్య భూమికి, ఆయన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కలెక్టర్కు కేటీఆర్ సూచించారు.
ఘోరం.. 40 ఏళ్ల వ్యక్తితో 13 ఏళ్ల బాలికకు వివాహం.. స్కూల్ టీచర్ల ద్వారా బయటపడిన దారుణం..
బాలికకు ఈ పెళ్లి ఇష్టం లేదు. తాను చదువుకుంటానని చెప్పింది.
రంగారెడ్డి జిల్లా కొల్లూరులో భారీ భూకబ్జా..!
కబ్జాదారులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మమ్మల్ని మెడ పట్టి గెంటేస్తున్నారు. పేపర్లు పట్టుకెళితే వాటిని చించేస్తున్నారు.
సినిమా షూటింగ్లకు ఇది సరైన ప్లేస్- ఎక్స్పీరియం పార్క్ మహా అద్భుతం అన్న మెగాస్టార్ చిరంజీవి
ఈ పార్క్ లో 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న 25 వేల జాతుల మొక్కలున్నాయి.
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకృతి వనంగా మారుస్తాం- ఎక్స్పీరియం పార్క్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
టూరిస్ట్ పాలసీ తీసుకొచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 150 ఎకరాల్లో ఒక అద్భుతం సృష్టించారు రాందేవ్ రావ్ అని పొగిడారు.
భారీ వర్షం కారణంగా రంగారెడ్డి జిల్లా పరిధి జీహెచ్ఎంసీ ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలకు సెలవు
రంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ ఏరియాల్లో కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ..
రంగారెడ్డి జిల్లాలో 40 పెద్ద భవనాలు కూల్చివేత.. అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం
భారీ పోలీస్ బందోబస్తు నడుమ బిల్డింగ్ లను నేలమట్టం చేశారు అధికారులు. అడ్డుకోబోయిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.