Home » ranga reddy district
బాధితుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే శంషాబాద్ డీసీపీ రాజేశ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Accident in Amangal: బస్సు వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది.
ఇవాళ ఉదయం 5 గంటల నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయానికి భక్తులు బారులు తీరారు.
ఇందులో భాగంగా 9 కుండాలతో ఒక యాగశాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ స్వామివారికి 18 మంది గరుత్మంతులతో..
కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్న ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3.5 టన్నుల కల్తీ అల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి దుకాణాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
క్యాసినో గాంబ్లర్ చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ పై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. జైపార్క్ ను తలపిస్తున్న చికోటీ ఫామ్ హౌస్ లో అరుదైన వన్యప్రాణులున్నాయి. ఉడుములు, ఊసరవెల్లులు, బల్లులు, ఆస్ట్రిచ్, గుర్రాలు, కుక్కలు, ఆవులు ఇలా
బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కుల్కచర్లలో చోటుచేసుకుంది
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శివారులో దారుణం చోటు చేసుకుంది. బండ్లగూడ చౌరస్తా సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్ధానికులు కనుగొన్నారు.
అమీన్ పూర్ అనాధాశ్రమంలో బాలికలపై జరిగిన దారుణాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.మారుతీ అనాధాశ్రమంలో ఏడాదికిపైగా అత్యాచారానికి గురైన మైనర్ బాలిక చికిత్స పొందుతూ బుధవారం మరణించటంతో ఇక్కడ జరిగే అకృత్యాలు బయటపడుతున్నాయి. తనలాగే మరోక �